హైదరాబాద్..కేటీఆర్కు మధ్య విడదీయరాని బంధం పెనవేసుకున్నది. ఇక్కడి ప్రజలు కేటీఆర్ను తమ ఇంట్లో వ్యక్తిగా స్వీకరించారు. ఒక్క క్లిక్తో సోషల్ మీడియాలో కేటీఆర్ ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. ఎంతో మంది �
కాంగ్రెస్కు ‘మహానగర’ టెన్షన్ పట్టుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకుండా ఘోర పరాజయం పాలైంది. బీఆర్ఎస్ విజయ దుందుభి ముందు కాంగ్రెస్ చతికిలపడింది.
‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి మోసపోయాం.. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో ఆ పార్టీకి ఓటెయ్యం.. బీఆర్ఎస్ పార్టీకే మా సంపూర్ణ మద్దతు’ అంటూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మం�
రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు ఖాయమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పష్టం చేశారు. ఆదివారం గాదిగూడ మండలంలో పార్టీ శ్రేణులతో విస్తృత
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) అంటే చోరీ యంత్రాలని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ఆరోపించారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ఎంతో బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది. విధుల దుర్వినియోగానికి దూరంగా ఉండ�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (సోమవారం)ఇందూరుకు రానున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర నేడు జిల్లాకు చేరుకోనున్నది. గులాబీ దళపతి కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (సోమవారం)ఇందూరుకు నేపథ్యంలో ఆయన పర్యటన వివరాలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బీఆర్ఎస్ జిల్�
లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి కనీసం ఒక ముస్లిం అభ్యర్థిని కూడా కాంగ్రెస్ బరిలో నిలపలేదు. భరూచ్ లోక్సభ స్థానం నుంచి గతంలో ముస్లిం అభ్యర్థికి అవకాశం ఇస్తూ ఉండేది.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని సీతారాంపురంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంతో పాటు ప్రచారంలో పాల్గొని మ�
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బతుకులు ఆగమేనని ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు అన్నారు. ఆదివారం మండలంలోని సింగా రం, కొత్తపేట, గంధంపల్లి, సంతుల్పోడు తండా, బంజ
ఆరు గ్యా రెంటీలపై సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేయడం కాదు, నీ బిడ్డపై ఒట్టేసి చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దవంగర మండలంలోని అవుతాపురం, పో చంపల్లి, గంట్ల�
పోరాడి సాధించుకున్న తెలంగాణను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వం.. కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటూ సరికొత్త డ్రామాలను తెరతీస్తోంది. దీంతో చెంతకు చేరువైన పాలన మళ్లెక్కడ
అబద్ధాల హామీల పునాదులపై గద్దెనెకిన కాంగ్రెస్కు లోక్ సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అ�
KCR | ఎన్నికలో గెలిచినా, ఓడినా నాయకుడు ప్రజల కోసమే పని చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ స్థిరీకరణ చేశామని,