Harish Rao | రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని, రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాం�
ఉద్యమగడ్డ ఓరుగల్లులో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పదవుల కోసం పార్టీలు మారి.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల�
చేవెళ్ల.. ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో కంచుకోటగా ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ జరిగిన రెండు లోక్ సభ ఎన్నికల్లోనూ చేవెళ్ల ప్రజలు గులాబీ పార్టీకే జై కొట్టారు. అభ్యర్థుల�
ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ‘నో డ్యూ సర్టిఫికెట్ల’ను వారు దరఖాస్తు చేసినప్పటి నుంచి 48 గంటల్లోగా జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశించింది.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియ శుక్రవారం ఆరంభమైంది. వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా, ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నిక
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్, బీజేపీలకు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులతోపాటు తనిఖీ బృందాలు పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి.
లోక్సభ ఎన్నికల్లో శతాధిక వృద్ధురాలు ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నది. హోం ఓటింగ్లో భాగంగా వరంగల్లోని దేశాయిపేట రోడ్ బృందావన్కాలనీకి చెందిన 108 ఏళ్ల సమ్మక్క తన ఇంట్లో పోలింగ్ అధికారులు,
చేవెళ్ల.. ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో కంచుకోటగా ఉన్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ జరిగిన రెండు లోక్సభ ఎన్నికల్లోనూ చేవెళ్ల ప్రజలు గులాబీ పార్టీకే జై కొట్టారు.
Rahul Gandhi | రాయ్బరేలీ లోక్సభ స్థానంలో నామినేషన్ వేయడానికి ముందు రాహుల్గాంధీ ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోన�
Akhilesh Yadav | ఈ లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సైకిల్ (సమాజ్వాది పార్టీ ఎన్నికల గుర్తు) దే జోరని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. గత లోక్సభ ఎ�
కాంగ్రెస్ (Congress) కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది.