Balka Suman | బీఆర్ఎస్ పాలనలో పదేండ్ల పాటు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా పదవులు అనుభవించి, ఇప్పుడు కష్టకాలంలో పార్టీ మారడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఉంది అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్�
ఎన్నికల కోడ్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో (GHMC) పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో పెద్దఎత్తున అక్రమ మద్యం, నగదు పట్టుబడుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న �
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. హైదరాబాద్ పరిధిలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో గోవా ప్రజల తీర్పుపై ఆసక్తి నెలకొన్నది. ఇక్కడ బీజేపీ - కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్నది. ఉన్నది రెండు స్థానాలే అయినా రెండు పార్టీలూ గోవాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గ
లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే ప్రజలపై బెదిరింపులకు పాల్పడ్డారు. తమ పార్టీకి ఓటేయకుంటే మీ గ్రామానికి కరెంట్ కట్ చేయిస్తానంటూ హెచ్చరికలు చేశారు. ఈ విషయంలో వెనక్కు తగ్గే స�
ప్రధాని మోదీ బీసీ కాదని, ప్రధా ని అయ్యాక ఆయన కులాన్ని బీసీలలో కలిపారని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వతహాగా బీసీ కాకపోవడం వల్లనే ఆయనకు బీసీలపై ప్రేమ లేదని వ�
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మరో గంటపాటు పెంచింది. ఉదయం 7 నుంచి సాయం త్రం 5 గంటల వరకు ఉన్న పోలింగ్ సమయా న్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది.
ఆయన కుల ఉద్వేగాలు రేకెత్తించలేదు.. మతాన్ని ఎంత మాత్రం వాడుకోలేదు.. జాతుల వైరాన్ని జాతీయ ప్రచారాంశంగా చేయలేదు.. ఆయన కేవలం ప్రజలను కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నారంతే! మీకు నా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఇప్పు�
ఎన్నికల సంఘం తనపై 48 గంటల నిషేధం విధిస్తే, బీఆర్ఎస్ బిడ్డలు 96 గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈసీ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఎంపిక చేసిన వ్యక్తులపై చర్యలు తీసు�
బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు చేపట్టిన రోడ్డుషోలు, బస్సుయాత్ర సూపర్హిట్ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ఉమ్మడి జిల్లాల్లో సాగిన కేసీఆర్ యాత్రకు జనం పోటెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్�
తెలంగాణ కోసం 14 ఏండ్లు అలుపెరుగని పోరాటం.. ఆపై పదేండ్లపాటు తెలంగాణ పునర్నిర్మాణం. అలుపెరగని పని.. నిత్యం బిజీబిజీ.. ఇది ఒకవైపు. కేసీఆర్ ఎవర్నీ కలవరంటూ నిందలను నిజాలుగా నమ్మించే ప్రచారం.
లోక్సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, హోం ఓటింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ తదితర అంశాలపై ఇతర ఉ�
మానుకోట అభ్యర్థి మాలోత్ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. బుధవారం రాత్రి ఎంపీ మాలోత్ కవిత నివాసంలో మానుకోట లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులతో కేసీఆ