గత లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అంతటా బీజేపీ వేవ్ కనిపించినా, మైన్పురి లోక్సభ నియోజకవర్గంలో మాత్రం ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ విజయం సాధించారు. ఈ సారి ఎలాగైనా ఎస్పీ కంచుకోటను బద్ధల�
ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ మండల అధ్యక్
ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును ఢిల్లీ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ పార్టీ ఢిల్లీ విభాగాధిపతి అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేసినట్లుగానే మాజీ ఎమ్మెల్యేలు నీరజ్ బసోయా, నసీబ్
తెలంగాణలో ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ చెప్పారు. రాష్ట్రం నుంచి లోక్సభ బరిలో మొత్తం 525 మంది అభ్యర్థులు నిలిచినట్ట�
ఈ నెల 4న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మం చిర్యాలలో నిర్వహించనున్న రోడ్ షో రూట్మ్యాప్, చేపట్టాల్సిన ఏర్పాట్లను బుధవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వస్తున్న ప్రజాస్పందన చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయని, అందుకే 48 గంటల పాటు ఆయన ప్రచారాన్ని ఆపించాయని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన�
KCR | తెలంగాణ ప్రజలను కాపాడాలని, రాష్ట్రాన్ని ఆగం కానివొద్దని పోరాటం చేస్తున్నాను అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగన�
KCR | అడ్డగోలు మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు.. కానీ నా మీద ఈసీ నిషేధం విధించింది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. 48 గంటలు నా ఎన్నికల ప్రచారంపై నిషేధం విధిస్తే.. దాదాపు 96 గ
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర 8వ రోజు కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెంలో కొనసాగిన కేసీఆర్ బస్సు యాత్ర.. ఇవాళ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతోంది.
KTR | సమైక్య పాలనలో కరువు కాటకాలకు.. వలసలకు పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లా.. కేసీఆర్ హయాంలో ఆకుపచ్చగా మారింది. బీఆర్ఎస్ పాలనలో సాగునీరు అందటంతో.. పడావుబడ్డ పాలమూరు నేల.. పసిడి పంటలతో సస్యశ్యామలమైంది అని బీఆర్ఎ�