రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల ప్రాపకం కోసం పాకులాడుతున్నది. ఇప్పటికే సీపీఐని తమ దారిలోకి తెచ్చుకున్న కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో సీపీఎంతో పొత్తు కుదుర్చుకునేందుకు వెంపర్లాడు
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి గాజుగ్లాసు గండం పొంచి ఉన్నది. జనసేన పార్టీ గాజుగ్లాసు గుర్తు చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించింది.
ఎన్టీఆర్ వచ్చాకే రాష్ట్రంలో నిజమైన సంక్షేమం ప్రారంభమైంది. ఆ పుణ్యాత్ముడు పెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం ద్వారానే పేదలకు పట్టెడన్నం దొరికింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. తుడిచేస్తే పోయేది కా�
లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా, బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. నిజామాబాద్ నియోజకవర్గంలో 29 మంది, జహీరాబాద్ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీల�
గత ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఛత్తీస్గఢ్లో ఇప్పుడు లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్నది. ఈసారి రాష్ట్రంలోని 11 స్థానాలను క్వీన్స్వీప్ చేయాలని అధికార బీజేపీ పావులు కదుపుతుండగా.. కమ
లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తున్నది. గులాబీ బాస్ నేరుగా ఫీల్డ్లోకి దిగడంతో పార్టీలో నూతనోత్సాహం వెల్లివెరిస్తున్నది. కే�
బీసీలను మభ్యపెట్టడం ఇంకా సాగదని.. కాంగ్రెస్ వంటి ఆధిపత్య వర్గాల పార్టీలను ఓడించే సమయం వచ్చిందని బీసీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఎక్కడ బీసీ నిలబడినా గెలిపించే బాధ్యతను బీసీలు తీసుకోవాలని బీసీ నేతలు పే
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఆచితూచి ఖర్చు చేయాలి. ఎన్నికల సంఘం నిర్దేశించిన మొత్తానికి ఒక్క రూపాయి అదనంగా వ్యయం చేసినా, అభ్యర్థుల వేటు పడక తప్పదు.
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక ఊహించని విధంగా అభ్యర్థులు భారీ సంఖ్యలో బరిలో నిలిచారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల్లో కలిపి 50 మంది అభ్యర్థులు పోరులో ఉన్నారు. మహబూబ
లోక్సభ ఎన్నికల మూడో దశలో మొత్తం 1,352 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో మహిళలు 123 మంది (9 శాతం) కాగా, క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నవారు 244 మంది (18 శాతం). 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 స్థానా�
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం కోసం వరంగల్ నుంచి వస్తున్న పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఖమ్మం జిల్లా సరిహద్దు అయిన తిరు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నుంచి ఖమ్మం బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గమధ్యంలో ప్రజలను పలుకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకొంటూ ముందుకుసాగారు.
KCR | ప్రధాని నరేంద్రమోదీ గోదావరి నీళ్లను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తీసుకపోతననే ప్రతిపాదనను తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. అప్పుడు నేను నా తల తెగి�
KCR | ఖమ్మం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల వర్షం కురిపించారు. గోదావరి నీటిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎత్తుకపోతనని ప్రధాని మోదీ చెప్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు ఎందు�