Talasani | రాష్ట్ర మాజీ మంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ �
Congress MLAs | ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (DPCC) అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేసి ఆ పార్టీకి షాకిచ్చారు. ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్క�
Lok Sabha polling | అనంత్నాగ్-రాజౌరీ లోక్సభ స్థానానికి మే 7న జరగాల్సిన ఎన్నికల పోలింగ్ వాయిదా పడింది. ప్రతికూల వాతావరణం, రవాణా సమస్యలను పేర్కొంటూ ఈసీ పోలింగ్ను మే 25కు వాయిదా వేసింది.
కేంద్ర మంత్రి అమిత్ షాకు బెంగాల్లోని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ సవాల్ విసిరారు. మంగళవారం మథురాపూర్ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేయాలని, ఒక వేళ ష�
ఇండోర్ లోక్సభ స్థానం నుంచి నామినేషన్ ఉపసంహరించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నామినేషన్ వేసిన మరునాడే అక్షయ్ బామ్ మీద 17 ఏండ్ల పాత ఘటనలో హ�
లోక్సభ ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీలకు టికెట్ ఇచ్చింది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. ప్రజలు మమ్మల్ని గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే బీసీల సమస్యలపై పోరాడేందుకు అవకాశం దక్కుతుంది.’ అంటున్నారు బీఆర్ఎస్�
పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న సదుద్దేశంతో తాము చేపట్టిన సంక ల్పాన్ని సీఎం రేవంత్ రెడ్డి సమాధి చేసేందుకు సిద్ధమవుతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు.
KCR | రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల బతుకులు బాగుపడేందుకు 1100 గురుకుల పాఠశాలలు పెట్టామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అందజేశామ�
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగూడెం జిల్లాలో గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ గుర్తుచేశారు. పోడు పట్టాలతోపాటు రైతుబంధు, రైతు బీమా సౌకర్యాలు కల్పించామని, కానీ ఇప్పటి కాంగ్రెస్ ప�
KCR | కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు మాయమాటలు చెప్పిందని, తీరా అధికారంలోకి వచ్చినంక ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారం�
KCR | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అడ్డగోలు వాగ్ధానాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కొత్తగూడెం రోడ్ షోలో ఆయన ప్రసంగి�
MLA Komatireddy | అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల కోడ్ను లెక్క చేయడం లేదు. ఎన్నికల సంఘం నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాల్లో పాల్గొంటూ, అధికార దుర్వినియ
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల ప్రాపకం కోసం పాకులాడుతున్నది. ఇప్పటికే సీపీఐని తమ దారిలోకి తెచ్చుకున్న కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో సీపీఎంతో పొత్తు కుదుర్చుకునేందుకు వెంపర్లాడు