భద్రాద్రి కొత్త గూడెం, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న సదుద్దేశంతో తాము చేపట్టిన సంక ల్పాన్ని సీఎం రేవంత్ రెడ్డి సమాధి చేసేందుకు సిద్ధమవుతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. మారుమూల ప్రాంతాలకు జిల్లా కేంద్రం దగ్గరవ్వాలని ఏర్పాటు చేసిన భద్రాద్రి కొత్త గూడెం జిల్లాను తీసేసేందుకు ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు . అది అత్యంత దుర్మా రప్గు చర్య అని దుయ్యబటార్టు . లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర, రోడ్షో మంగ ళ వారం రాత్రి కొత్త గూడెం జిల్లా కేంద్రా నికి చేరు కుంది. ఇక్కడి త్రీటౌన్ సెంటర్లో జరిగిన రోడ్ షోలో ఖమ్మం, మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్య ర్థులు నామా నాగే శ్వ ర రావు, మాలోత్ కవిత సమ క్షంలో అశేష ప్రజా వా హి నిని ఉద్దే శించి ఆయన ప్రసంగించారు. మాయమా టలు చెప్పి అధి కా రం లోకి వచ్చిన రేవం త్ రెడ్డి.. బీఆర్ఎస్ పై కతి ్త గటార్టని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పా టు చే సిన కొత ్త జిల్లాను తీసే యా లని చూస్తు న్నా డని ఆరో పిం చారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఇలాగే ఉండా లంటే బీఆ ర్ ఎస్ అభ్యర్థులు నామా, కవితలను గెలి పిం చు కో వా లని పిలు పు ని చ్చారు. అలాగే, మోసపు హామీ లతో అధి కా రం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఏఒక్క వాగ్దా నాన్నీ అమలు చేయ లే క పో యిం దని విమ ర్శిం చారు. అందుకే ఈ లోక్ సభ ఎన్ని కల్లో ఆ పార్టీ ఎన్ని మాయ మా టలు చెప్పినా ఆ ప్రభు త్వాన్ని ప్రజలు నమ్మడం లేదని అన్నారు. తమ బీఆ ర్ ఎస్ ప్రభుత్వ పాల నలో పిన పాక నియో జ క వర్గం దొంగ తోగు అనే గిరి జన గ్రామా నికి మిషన్ భగీ రథ కార్య క్రమం ద్వారా గోదా వరి జలా లను ఇచ్చా మని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే గోదా వరి జలా లను కేంద్రం లోని బీజేపీ సర్కారు తమి ళ నాడు, కరాట ్ణ క రాషా ల ్ర్ట కు తరలి ంచు కు పో వా ల ని చూసో ్ంత ద ని విమరి ్శం చారు. గోదా వ రిపై ఇచ్చం పల్లి జెక్టు ఎత్తు పెంచి అక్కడి నుంచి నీటిని తీసు కెళ్లే కుట్ర చేస్తు న్నా రని మండి ప డ్డారు. అదే జరి గితే ఇచ్చం పల్లి దిగు వన ఉన్న సీతా రామ ప్రాజె క్టుకు నీళ్లుం డ వని స్పష్టం చేశారు.
పేద విద్యా ర్థులు, ఏజెన్సీ విద్యా ర్థులు కూడా వైద్య విద్య చద వడం కోసం కొత్త జిల్లా అయిన కొత్త గూ డే నికి కొత్తగా మెడి కల్, నర్సింగ్ కాలే జీ లను తమ ప్రభు త్వం లోనే ఇచ్చా మని ఉద్యమ సారథి, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. పేద విద్యార్థుల ఉన్నత చదు వుల కోసం ఓవర్సీస్ పథకం ద్వారా రూ.20 లక్షల సాయం అందించామన్నారు. దీంతో పేద వర్గాల పిల్లలు విదే శాల్లో ఉన్నత చదు వులు చదు వు కుం టు న్నా రని అన్నారు. అభి వృద్ధి జరి గిం దంటే అది బీఆర్ఎస్ సర్కారు పుణ్య మే నని అన్నారు. సింగ రేణి బిడ్డ లకు సాయం చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కా రు దే నని గుర్తు చే శారు. కార్మికులకు బోన స్లు, పండుగ అడ్వా న్సులు ఇచ్చా మని, కారుణ్య నియా మ కాలు చేప ట్టా మని గుర్తు చే శారు. రెప్ప పాటు కూడా కరెంటు పోకుండా విద్యు త్ను సర ఫ రా చే శా మని, ఈ ఘనత రాష్ట్ర చరి త్రలో నిలి చి పో తుం దని స్పష్టం చేశారు. తాము 24 గంటలూ కరెంటు ఇస్తే.. ఇప్పటి ప్రభుత్వం ప్రతి రెండు గంట లకు ఒక సారి కరెంటు తీస్తోం దని అన్నారు. కరెంటు లేక రైతులు కూడా ఆగ మవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చని పొలాలను బీళ్లుగా చేసిన పాపం కూడా కాంగ్రెస్కే చెందుతుందని దుయ్య బ ట్టారు.
కాంగ్రెస్, బీజీపీ రెండూ ఒకటేనని కేసీఆర్ విమర్శించారు. ఆ విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ను ఓడిం చేం దుకే ఆ రెండు పార్టీలు ఒక ట య్యా యని దుయ్య బట్టారు. మత తత్వ బీజేపీ.. దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోం దని తూర్పార బట్టారు. వీటికి తగిన బుద్ధి చెప్పా లంటే ఈ పార్ల మెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థు లను గెలిపించు కోవాలని పిలుపునిచ్చారు. కాగా, సింగ రేణి గడ్డపై ముస్లిం సోదరులకు ప్రత్యేక నమస్కారాలు పెట్టిన కేసీఆర్.. పది నిమిషాలపాటు ఉర్దూలో చేసిన ప్రసంగం వారిని ఆకట్టుకుంది.
కాగా, కొత్త గూడెం లోని రోడ్ షోలో తమ అభి మాన నేతను చూసేందుకు, ఆయన ప్రసం గాన్ని ఆసాంతం వినేం దుకు జిల్లా లోని ఐదు అసెంబీ ్ల నియోజక వరాల్గ నుంచి ప్రజలు పోటెతార్తు . ఇల్లెందు, భద్రాచలం, పినపాక, అశ్వారావు పేట, కొత్త గూడెం నియో జ క వ ర్గాల నుంచి తర లి వచ్చారు. రోడ్షో వద్ద ఉద్యమ నేతను చూసేం దుకు జనం పరు గులు పెట్టారు. ఈ యాత్రలో ఖమ్మం, మహ బూ బా బాద్ బీఆ ర్ ఎస్ అభ్య ర్థులు నామా నాగేశ్వర రావు, మాలోత్ కవిత, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతా రావు, రాజ్య సభ సభ్యుడు వద్ది రాజు రవి చంద్ర, జన గామ ఎమ్మెల్యే పల్లా రాజే శ్వ ర్ రెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మె ల్యేలు వనమా వెంకటేశ్వర రావు, హరి ప్రియ, మెచ్చా నాగేశ్వర రావు, తాటి వెంకటే శ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండి గల రాజేం దర్, బీఆర్ఎస్ నేతలు పాల్గొ న్నారు. కాగా, ఖమ్మం నుంచి కొత్త గూడెం వచ్చే గులాబీ దళపతి బస్సు యాత్రకు వైరా, తల్లాడ, ఏన్కూరు, జూలూ రు పాడు, సుజా త న గర్ ప్రాంతాల్లో ప్రజలు బ్రహ్మ రథం పట్టారు.