అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఐదు నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా పుంజుకున్న వైనంపై ‘ది స్టేట్స్మెన్'లో ఆసక్తికర కథనం ప్రచురితమైంది. రాజకీయ రణక్షేత్రంలో బీఆర్ఎస్ పడిలేవడంతో లోక్సభ ఎన్ని�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రజలు తెలంగాణకు సర్వనామంగా కీర్తిస్తారని మరోసారి నిరూపితమైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 17 రోజులపాటు ఆయన తెలంగాణ అంతటా కలియదిరిగారు. అన్ని వర్గాల ప్రజలు ఆయనకు తమ కష్ట�
‘ఇన్నాళ్లూ మీలో ఒకడిగా ఉంటూ మమేకమయ్యా. మీరు ఓటేసి ఆశీర్వదిస్తే మీ బాగు కోసం కట్టుబడి పని చేస్తా’ అంటూ ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరావు వాకర్స్ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. గురువారం ఉదయం �
పటాన్చెరులో గులాబీ దళపతి కేసీఆర్ రోడ్షో హోరెత్తింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రజలు, గులాబీ శ్రేణులు కేసీఆర్ కోసం ఎదురుచూశారు. గంటగంటకూ జనాలు పెరిగారే తప్ప తగ్గలేదు. పటాన్చెరు వీధులు, జాతీయ రహద
రేవంత్రెడ్డి సర్కార్ వల్లే పటాన్చెరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని, పరిశ్రమలు తరలిపోతున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బుధవారం రాత్రి పటాన్చెరులో కేసీఆర్ రోడ్షో చేపట్టారు.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో వచ్చే కామారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం కేసీఆర్ బస్సుయాత్ర సాగింది. కామారెడ్డి జిల్లాకేంద్రంలో నిర్వహించిన బస్సుయాత్రలో కేసీఆర్ ఆశేష జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
‘సీఎం రేవంత్రెడ్డి జిల్లాలను తీసేస్తా అని చెబుతున్నాడు. దానిలో మెదక్ జిల్లా కూడా తీసేస్తా అంటున్నాడు. మెదక్ జిల్లా ఉండాలా..? పోవాలా..? మెదక్ జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గ
ఓవైపు అసెంబ్లీ ఎన్నికల నిరాశాజనకమైన ఫలితాలు, మరోవైపు రాజకీయంగా పెంచి పెద్దచేసిన నాయకులు కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వీడి చేసిన మోసపు గాయాలు.. అన్నింటికీ మించి కన్న కూతురిని అక్రమంగా అరెస్టు చేస�
బుధవారం కేసీఆర్ రోడ్షోకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ సమీపంలో కుక్క అడ్డం రావడంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదం�
ఈ నెల 4న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మం చిర్యాలలో నిర్వహించనున్న రోడ్ షో రూట్మ్యాప్, చేపట్టాల్సిన ఏర్పాట్లను బుధవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మ�
పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న సదుద్దేశంతో తాము చేపట్టిన సంక ల్పాన్ని సీఎం రేవంత్ రెడ్డి సమాధి చేసేందుకు సిద్ధమవుతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు.
గులాబీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం మానుకోట జిల్లాలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సుయా�
తెలంగాణ స్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన రోడ్షోతో పాలమూరు రాజకీయ ముఖచిత్రం ఒ క్కసారిగా మారిపోయింది. అధికారంలో ఉ న్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన పా