Nama Nageswara Rao | అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ వైఫల్యాలే బీఆర్ఎస్ విజయానికి సోపానాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
‘కాంగ్రెస్, బీజేపీలను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేయాలి. ఎన్నికలప్పుడు వచ్చే పార్టీలను నమ్మకండి. ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండే బీఆర్ఎస్ను నమ్మండి. గులాబీ జెండాతోనే ఢిల్లీలో తెలంగాణకు న్యాయం జరుగుతుంది
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఐదు నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా పుంజుకున్న వైనంపై ‘ది స్టేట్స్మెన్'లో ఆసక్తికర కథనం ప్రచురితమైంది. రాజకీయ రణక్షేత్రంలో బీఆర్ఎస్ పడిలేవడంతో లోక్సభ ఎన్ని�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రజలు తెలంగాణకు సర్వనామంగా కీర్తిస్తారని మరోసారి నిరూపితమైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 17 రోజులపాటు ఆయన తెలంగాణ అంతటా కలియదిరిగారు. అన్ని వర్గాల ప్రజలు ఆయనకు తమ కష్ట�
KCR | సిద్దిపేట ప్రజలు ఎటువంటి పులులో తనకు తెలుసునని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మీరు పట్టుబడితే.. జట్టుకడితే.. లక్ష మెజార్టీ మీకు లెక్కనే కాదని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేస�
KCR | రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండాలంటే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వినోద్కుమార్ గెలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రేపు జిల్లా తీసేస్తా అంటే.. అడ్డం పడి కొట్లాడేటోడు.. యుద్ధం చేసేటోడు కావాలని త
‘మీరు పార్టీలోకి రాకముందే గులాబీ జెండా మోసినం. ఇగ తెలంగాణ వస్తది అని తెలిసి మీరు పార్టీల చేరిన్రు. కేసీఆర్ పుణ్యమా అని పదవులు అనుభవించున్రు. ఇప్పుడు అధికారంలో లేదని వెళ్లిపోయిన్రు. అధికారం కోసం మేము గుల�
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ బిడ్డల భవితవ్యం కోసం పోరాడేది స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్' లో ఆయన మాట్లాడారు. లోకసభ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ �
ఉద్యమ కాలం నుంచి గులాబీ దళపతి కేసీఆర్కు దన్నుగా నిలిచిన కరీంనగర్ మరోసారి కదం తొక్కింది. అశేష జనవాహిని తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికింది. గురువారం ఎర్రవల్లిలోని నివాసం నుంచి కేసీఆర్ బస్సుయాత్ర బయలుద�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్కు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కుకునూరుపల్లి, కొండపాక మండలంలోని దుద్దెడ వరకు రహదారి పొడవునా బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ అభిమానులు ఘనస్వాగతం పలిక�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. గురువారం కరీంనగర్కు వచ్చిన అధినేతకు గులాబీ దళం ఘనస్వాగతం పలికింది. అధినేతకు బ్రహ్మరథం పట్టడం.. ఇదే సమయంలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసం
సర్వే ప్రకారం బోయినపల్లి వినోద్ కుమార్ ఎనిమిది శాతం ఓట్ల అధిక్యంతో ముందంజలో ఉన్నారని, కరీంనగర్లో ఆయన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జోస్యం చెప్పారు. మీరందరు కూడా ఈ