లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఘన స్వాగతం పలికారు.
‘ఎర్రటి ఎండల్లో గులాబీ పరిమళం.. తెలంగాణ అంతటా కేసీఆర్ ప్రభంజనం’ అన్నట్టుగా సాగుతున్నది రాష్ట్రంలో కేసీఆర్ బస్సుయాత్ర. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గతనెల 24 చేపట్టిన బస్సుయాత్ర ప్రభావం రాష్ట్రమంతా కన�
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెదక్కు బీఆర్ఎస్ అధినేత, గులాబీ దళపతి కేసీఆర్ రానున్నారు. కేసీఆర్ రాక కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ �
KCR | జగిత్యాలలో కేసీఆర్ బస్సును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల అధికారులకు సహకరించారు. బస్సులో ఎలాంటి నగదు లేకపోవడంతో ఎన్నికల అధికారులు వెనుదిరిగారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో ఆదివారం నిర్వహించిన రోడ్ షోకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వీణవంక నుంచి బస్సులో వెళ్లారు. కాగా, వీణవంక నుంచి జగిత్యాల వరకు బీఆర్ఎస్ ప్
“పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం పక్కా.. పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ గెలుస్తున్నడు. సర్వేలన్నీ ఇదే చెబుతున్నయ్”.. అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
మనమందరం ఎన్నో దశాబ్ధాలపాటు కలగని, పోరాటాలు చేసి జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని, ఇయ్యాళ ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, కానీ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లాను తీస్తేస్త అంటున్నదని బీఆర్�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (సోమవారం)ఇందూరుకు రానున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర నేడు జిల్లాకు చేరుకోనున్నది. గులాబీ దళపతి కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం రాత్రి హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకకు చేరుకున్నారు. మంచిర్యాల రోడ్ షో ముగించుకొని.. రోడ్డు మార్గాన రాత్రి 11గంటల తర్వాత మండలకేంద్రానికి వచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలోనే సేద్య ఖిల్లాగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా, నేడు అతలాకుతలామవుతున్నది. పోయినేడు యాసంగి వరకు ఏ రందీ లేకుండా సాగు చేసుకున్న రైతాంగం, ఈసారి అరిగోసపడుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్�
మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోషోకు శనివారం చెన్నూర్ పట్టణం నుంచి భారీగా బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, ప్రజలు తరలి వెళ్లారు. కేసీఆర్ రోడ్షోకు తరలి వెళ్లిన వారిలో మున్సిపాలిటీ వైస్�
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం మంచిర్యాలకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జిల్లా సరిహద్దు ఇందారం వద్ద మహిళలు ఘన స్వాగతం పలికారు. రాత్రి 7.57 గంటలకు కేసీఆర్ బస్సు ఇందారం గోదా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక కోసం ఉమ్మడి జిల్లా ప్రజలు, శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఆ సమయం వచ్చేసింది. నేడు మంచిర్యాలలో బాస్ రోడ్ షో నిర్వహించనుండగా, విజయవంతం చేసేందుకు గులాబీ సైన్యం అన్ని ఏర�
బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు బస్సుయాత్ర శుక్రవారం నుంచి తిరిగి కొనసాగనున్నది. కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం 48 గంటల విధించిన నిషేధం శుక్రవారం రాత్రి 8 గంటలకు ముగి�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రతో కాంగ్రెస్ నాయకులకు భయం పుట్టిందని, అందుకే కుట్ర పూరితంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపించారని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పు