లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చిన గులాబీ బాస్ కేసీఆర్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. మంగళవారం కేసీఆర్ బస్సు యాత్ర రాందాస్ చౌరస్త
లోక్సభ ఎన్నికల్లో వామపక్షాల మద్దతు లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తేల్చి చెప్పారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మంగళవారం జరి�
కేంద్ర మంత్రిగా ఉండి నిధులు తేకుండా, ఉన్న నిధులు ఖర్చుచేయకుండా అభివృద్ధిని విస్మరించిన వ్యక్తికి ఓట్లు అడిగే అర్హత లేదని సికింద్రాబాద్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ అన్నారు.
లోక్సభ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్కు ముందే ఓటేశారు. వీరితోపాటు ఎన్నికల సిబ్బంది సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Bhupalapally | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అభిమానంతో ఆయన ఫొటో ఉన్న టీషర్టును ఓ వృద్ధుడు ధరించాడు. ఆ వృద్ధుడి అభిమానాన్ని కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోయారు. ఎర్రటి ఎండలో ఉపాధి హామీ పని చేస్తున్న ఆ వృద్ధుడి �
Lok Sabha polls | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha polls) మూడో విడత (Third Phase) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 50.71 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Gali Anil Kumar | జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్కు పట్టం కడుదాం అని బీఆర్ఎస్ పార్టీ పిలుప�
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర మరో రోజు పొడిగించారు. మే 11వ తేదీన ఉదయం 10 గంటలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్డు షో నిర్వహించనున్నారు కేసీఆర్.
Lok Sabha polls | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections ) మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 11 గంటల వరకూ 25.41 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
KTR | ఈ దేశం కోసం ఏదైనా విజన్ ఉంటే చెప్పండి.. కానీ దయచేసి సమాజంలో డివిజన్ మాత్రం సృష్టించకండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రా
Lok Sabha elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections ) మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. సామాన్య ప్రజలతోపాటు పలువురు ప్రముఖులు కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిల్చొని ఓటు వేశారు.
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections ) మూడో విడత పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలో మొత్తం 10.57 శాతం మేర పోలిం
ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections ) మూడో విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద తమ అవకాశం కోసం ఓటర్లు బారులు తీరారు.