రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు అతి త్వరలో దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించనున్నట్టు నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరమ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ తెలిపింది. భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, అట్టడుగువర్గాలకు కల్
కాంగ్రెస్ ఐదు నెలల పాలనలో ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు తాగునీరు అందక, రైతులకు సాగునీరు, కరెంటు లేక నానా అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. అబద్ధపు హామీ�
Jagadish Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ రెండంకెల సీట్లు రావడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
KTR | మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి ఇద్దరూ పొలిటికల్ టూరిస్టులు అని, మే 13 తర్వాత మళ్లీ వారు కనబడరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క
KTR | కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాడాల్సి ఉంది.. నాలుగు ప్రాజెక్టులు రాష్ట్రానికి రావాలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కాదు. ఎందుకంటే వారు ఢిల్లీ గులామ్లు. ఇదే గులాబీ కండువా ఎగిరితే.. పార్లమెంట్లో �
ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అధికారానికి దూరం చేయడం సాధ్యమయ్యే పనేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ అన్నారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా సరైన వ్యూహాలతో ముందుకు పోవట్లేదని పేర్కొన్నా�
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటామని భావించిన కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ చుక్కలు కనిపిస్తున్నాయి.
ఎన్నికల విధులకు గైర్హాజరైన 40మంది పీవో, ఏపీవోలను జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సస్పెండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలింగ్ విధుల నిర్వహణ డ్యూటీలు,
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఓ మంత్రికి, కాంగ్రెస్ నేతలకు ఊహించని విధంగా నిరసన సెగ తగిలింది.
ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉంటేనే ఎన్నికలకు విశ్వసనీయత ఏర్పడుతుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో ఈ విశ్వసనీయత మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటుంది.
‘ఆయనొక విప్లవం, అంతుచిక్కని పద్మవ్యూహం, తన వ్యూహాలతో ప్రత్యర్థుల ఎత్తులను అలవోకగా చిత్తు చేసే చాణక్యుడు’ అని తెలంగాణ ప్రజలు ఉద్యమ నాయకుడు కేసీఆర్ను కొనియాడుతారు. నిజమే కేసీఆర్ ఓ అం తుచిక్కని పద్మవ్యూ�
బీఆర్ఎస్ అంటేనే యావత్ తెలంగాణ ప్రజలకు భరోసా అని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. నామా నాగేశ్వరరావు అంటే ఇక్కడి ప్రజలకు ఎంతో నమ్మకమని అన్నారు.