మహబూబ్నగర్ జిల్లాలోని (Mahabubnagar) బాలానగర్ వద్ద భారీగా మద్యం పట్టుబడింది. జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఓ లారీ అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.
తనను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల కంటే తన మేనకోడలు నవ్వినందుకే ఎక్కవ బాధపడుతున్నట్టు బీజేపీ నాయకురాలు డీకే అరుణ వాపోయారు. తన తండ్రి నర్సిరెడ్డిని నాడు రేవంత్రెడ్డి మామ జైపాల్రెడ్డి ర
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మైనార్టీలు ఏ పార్టీకి ఓటు వేయాలన్న విషయమై ఏకపక్షం గా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా బీజేపీని అడ్డుకునే శక్తి కాంగ్రెస్కు లేదని తీర్మానించుకున్నట�
ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అలవిగాని హామీలు ఇచ్చి తమను మోసం చేసిందని ప్రజలు గుర
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.
కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ఆశనిపాతంలా మారనున్నాయా? అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలే ఆ పార్టీకి గుదిబండగా మారబోతున్నాయా? రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 12 త
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు, �
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన 50 రోజుల తర్వాత శుక్రవారం సాయంత�
లోక్సభ ఎన్నికల సమయంలో రోజుకో కాంగ్రెస్ సీనియర్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘వారసత్వ పన్ను’, ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లుగా ఉంటారం’�
లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతాల ప్రకటనపై విపక్ష పార్టీలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఆరోపణలు నిరాధారమైనవని, అవాంఛనీయమైనవని శుక్రవారం ప�
కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి పవర్లోకి రావడం.. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం..అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో లో
చరిత్రలో నిషేధాలెప్పుడు
సత్ఫలితాలివ్వలే
ఒక నోరు మనం ఇక్కడ మూయిస్తే
వేయి నోళ్లు మరోచోట విచ్చుకుంటాయి!
అతను ఒక వ్యక్తిలా గాక
సామూహిక శక్తి అయినప్పుడు
చౌరాస్తాలన్నీ జన సంద్రాలవుతాయి!
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు, �
KCR | బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ, కార్పొరేట్ల పార్టీ తప్ప సామాన్య జనుల పార్టీ కానే కాదు అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ఎజెండాలో ఏనాడూ పేదల అవస్థలు, మాట