KCR | బీజేపీ ఎజెండాలో పేదలు లేరు కానీ పెద్ద పెద్ద గద్దలు ఉన్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని క�
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యాహ్నం ఒంటి గంటకు జరగనుంది.
Telangana | తెలంగాణలో ఈ నెల 13వ తేదీన 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు విషయం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో లోక్సభ ఎన్నికల టెన్షన్ కనిపిస్తున్నది. అనిశ్చిత వాతావరణం ఆవరించడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడిలో పడిపోయారు. గురువారం ఉదయం ఆరంభం నుంచీ దిగజారుతున్న స్టాక్ మార్కెట్లు.. సమయం గ�
లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 24 ఏండ్లుగా నిరంతరాయంగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ను ఈసారి కచ్చితంగా గద్దె దించాలని బీజేపీ పట్టుదలగ�
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక తటస్థ వేదికపై బహిరంగ చర్చకు రావాలని ఒక ప్రముఖ పాత్రికేయుడు, ఇద్దరు మాజీ న్యాయమూర్తులు విజ్ఞప్తి చేశారు.
పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో, ఏమి జరుగుతుందో తెలియదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. యాదవ సోదరుల కోసం అప్పట్లో తాము గొర్రెల పంపిణీ, మత్స్యకారుల కోసం చేపపిల్
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రూ.301.03 కోట్ల నగదు, విలువైన వస్తువులను సీజ్ చేశామని రాష్ట్ర సీఈవో వికాస్రాజ్ తెలిపారు. మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించడం వల్ల 8,481 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని వెల్�
లోక్సభ ఎన్నికలు వాడివేడిగా సాగుతున్నవేళ.. వివిధ రాష్ర్టాల్లో ఎన్నికల నిర్వహణలో చోటుచేసుకుంటున్న అవకతవకలు మెల్ల మెల్లగా బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్లో తాజాగా ఓ బీజేపీ నేత మైనర్ అయిన తన కుమారుడితో కలి
జహీరాబాద్ గడ్డపై రెపరెపలాడేది గులాబీ జెండానే అని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు సమీపం దగ్గరపడడంతో గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. లింగంపేట మండలంలోని పోల్కంపేట
మల్కాజిగిరి లోక్సభ పరిధి స్థానికుడిని.. 25యేండ్లుగా ఏ పదవి లేకున్నా ప్రజలకు సేవ చేస్తున్నానని మల్కాజిగిరి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. మల్కాజిగిరి లోక్సభ పరిధిలో ఉన్న కాం�
బాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గురువారం బిచ్కుందలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటువేసి గాలి అనిల్కుమార్ను భా�
తాము సాగుచేసే పంటల వివరాలను ఎవరు నమోదు చేస్తారని, ఎలా పరిశీలిస్తారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వానకాలం, యాసంగిలో వేర్వేరు పంటలు సాగు చేస్తామని.. ప్రభుత్వ సిబ్బంది ఎప్పుడు వచ్చి నమోదు చేస్తారని ప్రశ�