అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలే పార్లమెంటు ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. గ్యారెంటీ హామీలను అమలుచేయని ఆ ప్�
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడల
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ రావణాసురుడు అని సొంత పార్టీ నేతలే సంచలన ఆరోపణలు చేశారు. నిజామాబాద్ను లంకలా ఏర్పాటుచేసుకొని దాడులు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నల్లగొండ పార్లమెంట్ స్థానంపై గులాబీ జెండా ఎగుర వేసేందుకు బీఆర్ఎస్ సైనికులంతా కష్టపడి పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి చట్ట సభలకు ఎన్నికవుతున్న మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. నుంచి లోక్ సభకు ఎన్నికైన మహిళా ఎంపీలు గడచిన 72 ఏళ్లలో కేవలం ముగ్గురే! ప్రస్తుత ఎన్నికల్లో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే బరిల�
మహారాష్ట్రలోని బారాబంకి లోక్సభ నియోజకవర్గంలో ఓ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం)కు పూజలు చేసినందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలీ చకంకర్పై కేసు నమోదైంది.
లోక్సభ ఎన్నికల వేళ హర్యానాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకోవడంతో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది.
Jupally Krishna Rao | కొల్లాపూర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావుపై మహిళలు తిరగబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై మంత్రిని మహిళలు నిలదీశారు.
Boycott Polls | లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్లో భాగంగా మంగళవారం గుజరాత్లోని మొత్తం 26 లోక్సభ స్థానాలకుగాను 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. సూరత్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎ�
PM Modi | తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయాన్ని (Vemulawada Temple) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దర్శించుకున్నారు.
Lok Sabha Elections | కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా మంగళవారం లోక్సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 11 రాష్ర్టాలు, యూటీల్లోని 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో దాదాపు 65 ఓటింగ్ శాతం నమోదైందని కేంద్ర �
Road Show | ఉద్యమాల ఊపిరిలూదిన కామారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లో జన సునామీ పోటెత్తింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, గులాబీ దళపతికి రెండు చోట్ల ప్రజలు ఘనస్వాగతం పలికారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్�