Medchal | మేడ్చల్, మార్చి 1 : మేడ్చల్ పట్టణంలోని తుమ్మ చెరువు కట్టపై ఉన్న కట్ట మైసమ్మ ఆలయంలో చోరీ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి గుడి తలుపులు పగులగొట్టి కొందరు దుండగులు గర్భగుడిలోకి చొరబడ్డారు.
T-Fiber | మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా ఇంటర్నెట్ సేవలు చాలా అవసరం. ఇప్పటికే మెదక్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టరేట్లోని ఆయా శాఖల్లో ఈ-ఆఫీస్ కార్యక్రమాన�
Hyderabad | విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ గోల్నాకలో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ నిర్వాహకుడితోపాటు విటుడిని అంబర్పేట పోలీసులు అరెస్టు చేశారు.
Keesara | కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. గత నెల ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. కీసరగుట్టలోని యాగశాలలో వేదపండితుల మంత్రోచ్ఛరణల �
ప్రజా ఆలోచన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల గోపాల రావు (ఉగోరా) జన్మదిన సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినికి ఉగోరా అవార్డు ప్రదానం చేశారు. అలాగే నగదు పారితోషిక�
సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేసిన సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని.. సర్వే పూర్తయినప్పటికీ ఇప్పటివరకు తమకు గౌరవ వేతనం అందివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చే�
Keesara | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి వారి ఆలయం భక్తులతో కోలహలంగా మారిపోయింది. మహాశివరాత్రి పర్వదినం ఐదో రోజు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సన్నిధికి వచ్చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్ర
Hyderabad | నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 30 వ డివిజన్ జర్నలిస్ట్ కాలనీ నుంచి మెయిన్ రోడ్ (వాటర్ ట్యాంకు) వెళ్లే రోడ్డులో శ్రీరామ్ కుంట చెరువు, కురుమ బస్తి మధ్యనున్న రోడ్డులో డ్రైనేజీ నీరు మాన్హోల్ నుంచి �
రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద గ్రామానికి చెందిన కక్కునూరి వెంకటేశం గుప్తా అనే భక్తుడు ఉదారత చాటుకున్నాడు. ఫరూఖ్నగర్ మండలంలోని అత్యంత పురాతన ఎలికట్ట అంబ భవానీమాత దేవాలయానికి 2.8కిలోల వెండితో వెండిధార �
National Science Day | ఉప్పల్ , ఫిబ్రవరి 28 : ఉప్పల్లోని సర్వే ఆఫ్ ఇండియాలో సైన్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ప్రదర్శనలు చేపట్టారు . పలు విద్యాసంస్థల విద్యార్థులు హాజరై సర్వే ఆఫ్ ఇండి�
Bandari Laxma Reddy | కాప్రా/మల్లాపూర్, ఫిబ్రవరి 28: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పల్లె, బస్తీ దవాఖానాల వైద్యులు కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట హెచ్బీ కాలనీ డివిజన
పన్నెండ్ల బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. స్నేహితురాలి కుమార్తె అన్న సోయి కూడా లేకుండా ఆమె బట్టలిప్పి ప్రైవేటు భాగాలను తాకుతూ అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. ఈ దుశ్చర్య తర్వాత బాలిక ప్రవర్తన�