సాంకేతిక విద్యతో చక్కటి భవిష్యత్తు ఉంటుందని సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన సీసీసీ నస్పూర్ లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. యాజమాన్యం సిం�
ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బీభత్సం సృష్టించింది. అతివేగంతో ఓ వాహనం వెళ్లడంతో దానికింద పడి 14 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
Hyderabad | ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ల కాపురం మాత్రం సజావుగా సాగలేదు. ఆరు నెలల్లోనే దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగేవి. ఈ క్రమంల�
Hyderabad | సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో అధికారులకు కనీస సమాచారం లేకుండా అర్చకుడి స్థాన మార్పు అంశం వివాదాస్పదంగా మారింది. దేవాదాయ శాఖ పరిధిలోని సనత్ నగర్ హనుమాన్ దేవాలయ ఆవరణలోని ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకత్వం �
Sunitha Laxma Reddy | మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ జోగు రాములు (45) అనారోగ్యంతో మృతిచెందారు. అతనికి సోమవారం నాడు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో నర్సాపూర్
గత 35 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులకు కరాటే శిక్షణను అందించడంతో పాటు రెంజూకి షోటోకాన్ కరాటే క్లబ్ సంస్థను స్థాపించి వంద మంది కరాటే మాస్టర్లతో తెలంగాణలో పలు జిల్లాల్లో కరాటే శిక్షణ అందిస్తున్న మ
క్రివీ ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని కస్తూర్బా మహిళ డిగ్రీ పీజీ కాలేజీ ఆవరణలో వెయ్యి మంది విద్యార్థినులతో తెలంగాణ జానపద నృత్య కార్యక్రమాన్ని ఫ
రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు శంకరగిరి మాన్యాలే దిక్కని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్రావు విమర్శించారు. ఆదివారం పట్టణంలోని మండల పరి�
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మండలంలోని చండూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శేఖర్కు రెండెకరాలు ఉండగా.. పక్కన ఉన్న ఓ రై�
TUJAC | గ్రేట్ తెలంగాణ మిలియన్ మార్చ్ డే ను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. కవాడిగూడ బీమా మైదాన్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం టీయూజేఏసీ కమిటీ సమావేశం జరిగింది.
Medak | మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్లో అంతుచిక్కని వ్యాధితో వెయ్యి కోళ్లు మరణించాయి. సతీశ్ గౌడ్ అనే పౌల్ట్రీ రైతు కోళ్ల ఫారమ్లో ఆదివారం నాడు గంటల వ్యవధిలో వెయ్యి కోళ్లు మృత్యువాతపడటం �
Keesara | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన వారికి ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో కట్టా సుధాకర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దుబాయి మాస్టర్ టూర్ (400) ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో 55 ప్లస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ నగరానికి ( కేపీహెచ్బీ కాలనీ) చెందిన కొత్వాల వెంకట నారాయణ మూర్తి, ఓల్గా గ్రాడ్జ్ నోవా (రష్యా) తో కలిస�
Edupayala Jatara | ఏడుపాయల వనదుర్గ మాత జాతర సందర్భంగా 61.50 లక్షల ఆదాయం వచ్చిందని అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. శనివారం జాతర హుండీ లెక్కింపు కార్యక్రమం రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో గ�