గుక్కెడు నీటి కోసం వారం రోజులుగా గోసపడుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముక్దిగుండం మహిళలు రోడ్డెక్కారు. కృష్ణానది కూతవేటు దూరంలో ఉన్
Kodad | : నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన కోదాడలోని 30 పడకల దవఖాన వైద్యుల కొరతతో కునారిల్లుతుంది. ఈ దవాఖానాను వంద పడకల ఆస్పత్రిని చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో గొప్పలు చెప్పింది.. ముగ్గురు మంత్ర�
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండుటెండలో కూడా చెక్డ్యాంలు మత్తళ్లు దూకడం.. బోరుబావులు ఉబికి పోసి పంటలకు నీరందించేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని నాళ్లు అన్నదాతలకు ఎలాంటి కష్టాలు రాకుండా ఎ�
రంగారెడ్డి జిల్లాలో తాగు, సాగునీటికి ముప్పు ముంచుకొస్తుంది. జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోవటంతో ఎక్కడికక్కడే బోర్లు ఎండిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే సుమారు 50శాతంకు పైగా బోర్లు ఎండిపో�
గాంధీనగర్లోని ఎల్లయ్య బస్తీలో మంగళవారం ఓ ఇంట్లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో వృద్ధురాలిని కాపాడబోయి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Peddapalli | పెద్దపల్లి జిల్లాలోని నిట్టూరు జిల్లా పరిషత్ ఉపాధ్యాయుడు లింగమల్ల శంకర్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. అతను విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. జైమ్ అనాలని హుకుం జారీ చేశాడ�
Vemula Veeresham | రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్ చేసి న్యూడ్ కాల్స్తో బెదిరింపులకు దిగారు. న్యూడ్ వీడియో కాల్ను రికార్డు చేసి ఆయన మొబైల్కు పం
Nizamabad | నిజామాబాద్లోని జిల్లా వడ్డెర సంఘం భవన ఆవరణలో స్వతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం బుధవారం జరిగింది. వడ్డెర లేబర్ కాంట్రాక్ట్ కో ఆపరేటివ్ సొసైటీ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఇ
శుభతిథుల నిర్ణయానికి ఉపయోగపడే పంచాంగాలను రూపొందించి బ్రాహ్మణ, అర్చకులకు, ప్రముఖులకు ఉచితంగా అందజేయడం అభినందనీయమని తెలంగాణ బ్రాహ్మణ సమఖ్య రాష్ట్ర జేఏసీ చైర్మైన్ గంగు ఉపేంద్ర శర్మ అన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆ పార్టీ కడ్తాల్ మండల ప్రధాన కార్యదర్శి చేగూరి మహేశ్ కలిశారు. మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ మండల కార్యకర్తలతో కలిసి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని
BRS | అధికారంలో ఉన్నామన్న విషయాన్ని మరిచి ప్రతిపక్ష నేతల్లా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ షాద్నగర్ పట్టణ అధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్ మండిపడ్డారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎక్కడ�
Keesara | మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా కీసరగుట్ట శ్రీభవాని రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి ఆరు రోజుల్లో రూ.92.49 లక్షల ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో కట్టా సుధాకర్ �
Hyderabad | స్కూల్కు బొట్టుపెట్టుకుని వచ్చాడని విద్యార్థి పట్ల ప్రిన్సిపల్ కర్కశంగా వ్యవహరించాడు. ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదాడు. అనంతరం బాత్రూంలోకి తీసుకెళ్లి బొట్టుపోయేలా ముఖం కడిగించాడు. హైదరా�
చెడు వ్యసనాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని ఇబ్రహీపట్నం ఏసీపీ కేపీవీ రాజు సూచించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మత్పూర్ గ్రామంలో మంగళవారం నాడు పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్, ఆన్లైన్ గేమ్ �
Indiramma Illu | ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై లబ్ధిదారులకు వాంకిడి ఎంపీడీవో వీ. ప్రవీణ్కుమార్ అవగాహన కల్పించారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం జైత్పూర్ గ్రామ పంచాయతీలోని బోర్డా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదార