Prajavani | ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులకు మోక్షం లభించడం లేదు. ప్రజావాణి కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరించకపోవడంతో మళ్లీ మళ్లీ అవే ఫిర్యాదులను చేస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగ
Adulterated Oil | ఎక్కువ లాభాలు ఆర్జించాలన్న ఆశతో ఓ వ్యాపారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు. బ్రాండెడ్ ఆయిల్ కంపెనీల లేబుళ్లు(స్టిక్కర్లు) అతికించి కల్తీ నూనె విక్రయిస్తున్నాడు. సోమవారం నాడు సౌత్ ఈస్ట్ జోన్ టా�
Talasani Srinivas Yadav | నిరుపేదలైన ఫుట్పాత్ వ్యాపారులను ఇబ్బందులు పెట్టడాన్ని అధికారులు మానుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లేదంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని అధి�
Ground Water | భూగర్భజలాలు అడుగంటడంతో బోరుబావుల్లో నీరు ఇంకిపోతుంది. దీంతో చేతికందే దశలో ఉన్న వరిపంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. అప్పులు చేసి కొత్తగా బోర్లు వేస్తున్నా, వ్యవసాయ బోరు బావ
Rythu Bharosa | ఏడాది కాలంగా తనకు రైతు భరోసా కింద ఒక్క రూపాయి కూడా రాలేదని వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్కు చెందిన మొరంగపల్లి జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి పేరు మీద నుంచి వ్యవసాయ భూమి తన పేరుపైకి మ�
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడి ఓ వ్యక్తి తన వ్యాన్ను తగులబెట్టాడు. ప్రమాదవశాత్తూ జరిగిందని అందర్నీ నమ్మించి.. బీమా డబ్బులు కొట్టేయాలని అనుకున్నాడు. కానీ అనుమానం వచ్చి పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు వి
పరీక్షలు దగ్గరికొచ్చాయి.. చదువుకోమని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సరస్వతి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు నాదర్గుల్కు చెందిన సాయిబాబా ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జి�
Congress | కాంగ్రెస్ పార్టీలో అయోమయ పరిస్థితి నెలకొంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పార్టీ నేతల్లో సమన్వయ లోపంతో క్యాడర్లో పూర్తిగా నిరుత్సాహం నెలకొంది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్లే లేదని
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు అనుకూలించక చెరువులు పూర్తిగా ఎండిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ కింద జిల్లావ్యాప్తంగా చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు. అలాగే చెరువులకు �
KCR | తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణను, పాలనా పరిరక్షణను అందించగలదని, ఈ విషయం గత పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మర�
యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో తెలంగాణ అకాడమీ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK)ను నీతిఆయోగ్ అభినందించడం పట్ల బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ న�
నల్గొండ జిల్లాలో 2024 ఏప్రిల్ నెలలో ఎస్సెస్సీ స్పాట్ వాల్యుయేషన్లో ఏఈ, సీఈ, స్పెషల్ అసిస్టెంట్, ఇతర విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఏడాది గడుస్తున్నా నేటికీ రెమ్యూనరేషన్ , టీఏ., డీఏలు చెల్లించలేదని తెలంగాణ
Mahatma Gandhi University | నల్గొండ విద్యా విభాగం (రామగిరి), మార్చి 7: నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇంటర్నల్ సెల్ను ఏర్పాటు చేస్తూ శుక్రవారం సాయంత్రం రిజిస్ర్టార్ ప్రొఫెసర్ అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. కమి�
పదవుల కోసం పార్టీలు మారిన బ్యాచ్ నీతి ముచ్చట్లు చెబుతుంటే ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొణతం యాకుబ్ రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పొన్నేబోయిన రమేశ్ అన్నారు.