AI Teaching Center | రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనా కేంద్రం ప్రారంభమైంది. ఈ ఏఐ టీచింగ్ సెంటర్ను ఎఫ్ఎల్ఎన్ లెర్నింగ్ ల్యాబ్
Hyderabad | క్రికెట్ బెట్టింగ్కు యువకుడు బలి అయ్యాడు. రూ.లక్ష నష్టపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన సోమేశ్(29) గౌడవెల్లి పరిధిలో రైల్వే పట్టాల మీద పడుకొని, ఆత్మహత్య చేసుకు
HMDA | పేరేమో బంగారం అంటగట్టేది ఏమో తగరం అన్నట్టుంది జగద్గిరిగుట్టలో హెచ్ఎండీఏ అభివృద్ధి పనుల తీరు. జగద్గిరిగుట్ట- షాపూర్ నడుమ ఉన్న హెచ్ఎంటీ ఖాళీ స్థలాన్ని ఏడాదిన్నర క్రితం హెచ్ఎండీఏకి కేటాయించారు. ఇంకేము�
Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి, మార్చి 25: మల్కాజిగిరి నియోజక వర్గంలోని అన్ని రూట్లలో ఆర్టీస్ బస్లను నడపడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం బోయిన్పల్లిలోని క్యా�
ఉగాది పురస్కారాలు కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన కూచిపూడి నృత్య పోటీల్లో హైదరాబాద్ కళాకారిణి సత్తా చాటింది. నృత్య పోటీల్లో ఉత్తమ కళాకారిణిగా మోక్ష ధృతి అవార్డు అందుకుంది.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా మల్లాపూర్ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన వేడుకల్లో ఆయన కార్పొరేటర్ పన్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారాం 25వ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొందరు జి +2 అంతస్తుల వరకు మాత్రమే అనుమతులు తీసుకొని ఐదారు అంతస్తులు నిర్మిస్తుండగా, మరికొం�
నాలాలో చెత్త చేరడంతో డ్రైనేజీ నీళ్లు నిలిచిపోయి వాసన వస్తుండటంతో.. ఆ చెత్తను తీసిన అధికారులు రోడ్డుపైనే అడ్డంగా పారబోసి వెళ్లిపోయారు. దీంతో ఇప్పటివరకు వాసనతోనే ఇబ్బంది పడ్డ స్థానికులు.. ఇప్పుడు ఆ మురుగు�
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్లో 2001-02 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పండుగలా జరిగింది. మంథని పట్టణంలోని ఎస్ఎల్బీ ఫంక్షన్ హాలులో జరిగిన ఈ గెట్ టు గెదర�
తుర్కయంజాల్ మున్సిపాలిటిలో ఎక్కడబడితే అక్కడ మ్యాన్హోల్స్ నోళ్లు తెరచుకున్నాయి. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మ్యాన్ హోల్స్ పై కప్పులు అనేక ప్రాంతాల్లో ధ్వంసంమయ్యాయి.
Hyderabad | అమీర్పేట, మార్చి 22: జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ లోపం రోడ్లపై వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. నిత్యం వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతుండే మార్గాల్లో జరుగుతున్న ర్యాంప్ నిర్మా�
జీవుల ఇంటికి రాకపోవడంతో అతని కోసం కుటుంబసభ్యులు చుట్టుపక్కల అంతా వెతికారు. కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో రాజీపేట అడవిలో వెతగ్గా.. అక్కడ ఓ చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు.
Malla Reddy | కీసర, మార్చి 22: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జలాల్పురం సుధాకర్
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై బోయిన్పల్లి క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయక�