పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని రైస్ మిల్లులో సివిల్ సప్లయి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. తెలంగాణ సివిల్ సప్లై కమిషన్ ఆదేశాల మేరకు సివిల్ సప్లై ఎ�
దేశంలో ప్రభుత్వ విద్యకు సమానంగా ప్రైవేటు విద్యకు ప్రాధాన్యత ఇస్తే ప్రభుత్వ విద్యకు తీవ్ర నష్టం జరుగుతుందని యూఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రవి, మధులు అన్నారు. విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢ
Talasani Srinivas Yadav | అధికారులకు సహకరిస్తూ ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకోవాలని చిరు వ్యాపారులకు సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. స్ట్రీట్ వెండర్స్ పట్ల అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్�
Kukatpally | కూకట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.గోవర్ధన్ రెడ్డి మూడోసారి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించారు. గురువారం కూకట్పల్లి కోర్టు కాంప్లెక్స్ లో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పి.గో
Suman | విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని సినీ నటుడు సుమన్ తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కే�
Shamshabad | శంషాబాద్ రూరల్, మార్చి 28 : కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సీలింగ్ భూమిపై పలువురు భూబకాసురులు కన్నేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టారు.
Ramanthapur | రామంతాపూర్, మార్చి 28 : రామంతపూర్ డివిజన్లోని ఈస్ట్ శ్రీనివాసపురంలో అధికారుల నిర్లక్ష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.25లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం కోసం రోడ్లను
Hyderabad | పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని అత్యంత దారుణంగా చంపేసిన పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు పడింది. ఇరువైపులా వాదనలు విన్న రంగారెడ్డి కోర్టు ఈ మేరకు బుధవారం నాడు తీర్పును వెలువరించింది.
Hyderabad | హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్లో గత 15 రోజులుగా స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో జవహర్నగర్ గీతాంజలి హైస్కూల్ లైన్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సంబ�
కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని అంబేద్కర్ ఫోటో సాధన సాధన సమితి జాతీయ సలహాదారుడు , ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. తమ ఆ
Ghatkesar | ఘట్కేసర్ గట్టు మైసమ్మ ఆలయ సమీపంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు వచ్చిన వార్తలను నిషిజా ఎస్టేట్స్ యాజమాన్యం ఖండించింది. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ యజమాని గం
Gajularamaram | మేడ్చల్ మల్కాజిగిరి జ్లిలా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు పలువురు భూబకాసురులు మాస్టర్ ప్లాన్ వేశారు. కోట్ల రూపాయల విలువ చేసే సర్వే నెం�
Hyderabad | మళ్లీ తాగొచ్చావా! అని భార్య, కూతురు నిలదీయడమే తప్పైపోయింది. రోజంతా కష్టపడి వచ్చిన నన్నే నిలదీస్తారా? అని ఆ భర్త ఆవేశానికి పోయాడు. కుటుంబసభ్యుల మీదకు అరిచి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. గొడవ తర్వాత రాత్రి
ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బిసా సాయిబాబా అన్నారు. ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బిసా సాయిబాబా ఆధ్వర్యంలో ఆశా�