Sangareddy | తారురోడ్డుపై కంకరతేలి పెద్ద పెద్ద గుంతలు పడటంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. కంకర తేలిన రోడ్డుపై ప్రయాణం సాగించాలంటే నరకయాతన పడాల్సివస్తుందని పలుగ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సమీపంలోని రంజోల్ గ్రామంలోని కబ్జాకు గురైన రామ మందిర భూమిని కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం రంజోల్ గ్రామానికి చెందిన రామ మందిరంలో ఎవరు పూజ చేస్తారో �
పరీక్షల వేళ సర్కార్ నిర్లక్ష్యంతో డిగ్రీ విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డిగ్రీ పరీక్షలకు హాజరయ్యేందుకు సరైన రవాణా సౌకర్యం కల్పించకపోవడంతో అవస్థలు పడుతూ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాల్�
Keesara | కీసరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద నిర్మిస్తున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. దమ్మాయిగూడ మున్సిపల్ నిధులతో డ్రైనేజీ పనులు చేపడుతూనే ఆ మురికి నీటిని ద�
తన తల్లిని బూతులు తిడుతున్నాడని ఓ వ్యక్తి దారుణంగా చంపేశాడో కొడుకు. తన స్నేహితుడి సాయంతో ఆ వ్యక్తిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
పంటలు పొట్ట కొచ్చి గింజబట్టే దశలో రైతులకు విద్యుత్ అవసరాన్ని ఆసరా చేసుకొని సమస్యలు పరిష్కరించకుండా విద్యుత్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని భారతీయ కిసాన్ సంఘం షాబాద్ మండల అధ్యక్షుడు దండు యాదవర�
సనాతన ధర్మానికి ప్రతిరూపమే భారతదేశం అని అంబుత్రాయ పీఠాధిపతి శ్రీ శ్రీ ఆదిత్య పర శ్రీ స్వామీజీ చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా ముసాపేట మండలంలోని తుంకినిపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని స్థానిక ఎమ్
CM Revanth Reddy | ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, తదితర కోర్సులు చదువుతున్న 14 లక్షల 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నాడని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృ�
MLC Kavitha | భగవాన్ శ్రీరామచంద్రుని ఆదర్శంతో భారతదేశ, తెలంగాణ ప్రజలు జీవితాన్ని గడుపుతారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆనంద్ సింగ్ ఏర్పాటు చేసిన సీతారామ లక్ష్మణుల పల్లకి సేవను ఆమె జెండా ఊపి ప్రారంభించా�
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా చండూరు మండలంలో సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రాచీన రామాలయంలో జరిగిన సీతారాముల కల్యాణ వేడ�
Kowkur Dargah | కౌకూర్ దర్గాకు దర్శనానికి వచ్చిన ఆ కుటుంబంలో విషాదమే మిగిలింది. దర్శనానికి ముందు స్నానం కోసం చెరువులో దిగిన వ్యక్తి ఆ నీటిలోనే మునిగి మరణించాడు.
CITU | సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రెడ్ బీటీ రణధేవే 35వ వర్దంతిని నల్గొండ జిల్లా చండూరులో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ యార్డులో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా బీటీ రణధేవే చిత్రపటానికి సీఐటీయూ చండూర�
Hyderabad | దుండిగల్, ఏప్రిల్ 5: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న మోడీ లోకి దిగడంతో ముందు చక్రాల ఎక్సెల్ విరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు టైర్లు రెండు ఊ డిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది వరకు ప�
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని టీజీఐసీకి కేటాయించడం అన్యాయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అట్టి భూములను తిరిగి వెంటనే యూనివర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేశా�
పన్ను వసూళ్లలో పురోగతి సాధించి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానం దక్కించుకుంది. 2024-25 సంవత్సరానికి గాను రూ 23.72 కోట్లకు గాను రూ.20.