Rajiv Yuva Vikasam | రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియలో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ సమస్య ఉండటంతో పాటు వెబ్సైట్ సరిగ్గా పనిచేయకపోవడంతో అప్లై చేయడం కుదరడం లేదు. ఈ క్రమంలో ఆన్లై
పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మంజిల్లా కలెక్టర్ కె.శ్రీన�
Vanajeevi Ramaiah | పద్మ శ్రీ వనజీవి రామయ్య ఎందరికో ఆదర్శమని తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు , నిర్భయ ఆర్గనైజేషన్ ఫౌండర్,న్యాయవాది మల్లెల ఉషారాణి అన్నారు . ఆదివారం వనజీవి రామయ్య పార్థివదేహానికి ఆమె ని�
Rajiv Yuva Vikasam | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు ఈ నెల14( సోమవారం) చివరి తేగా కాగా... గడువు లోపు దరఖాస్తు చేస�
MLC Kavitha | హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ చంపాపేట డివిజన్ పరిధి కర్మన్ఘాట్లోని ధ్యానాంజనేయ స్వామిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంజన్న స్వామికి ప్రత్యేక పూజల�
Hyderabad | ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. అమ్మాయి ఓకే చెప్పడంతో ఆమె నుంచి డబ్బులు తీసుకుని జల్సాలు చేశాడు. చివరకు అతని బాగోతం తెలిసి వదిలేస్తే వేధింపులకు గురిచేశాడు. రోడ్డుపై అటకాయించి బెదిరింపులకు పాల్పడ్డ
State Art Gallery | హైదరాబాద్ మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాయజ్ఞ, టార్చ్ల కలయికతో శనివారం ''శిలా నిశ్శబ్దం'' పేరిట చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
GHMC | కూకట్పల్లి నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ అధికారుల అసమగ్ర విధానాలతో భవన నిర్మాణదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలను, భవనాలను సీజ్ చేస్తూ ప్రజలను
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వరికోతలు ప్రారంభమయ్యాయి. ఈ యాసంగిలో 30 వ�
Hyderabad | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచి నీటి నల్లాలకు మోటార్లు బిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జలమండలి నిర్ణయించింది. వేసవిలో లోప్రెషర్కు చెక్ పెట్టేందుకు మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్ కార్యాచరణను అమల�
Talasani Srinivas Yadav | పేదల జోలికి వస్తే సహించేది లేదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సనత్ నగర్లోని దాసారంలో సుమారు 300 కుటుంబాలు గత 30 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని జీవనం సా�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధి గిరినగర్కు చెందిన ఫొటోగ్రాఫర్ భీమనపల్లి గణేశ్ ఇటీవల గుండెపోటుతో మరణించాడు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని శభాష్ గూడెంలో ఇవాళ గణేశ్�
బీఆర్ఎస్ రజతోత్సవంలో భాగంగా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకతను వరంగల�
Hyderabad | పీర్జాదిగూడ ఏప్రిల్ 8: హైదరాబాద్ బోడుప్పల్లో విషాదం నెలకొంది. ఓ యువకుడిని అతని స్నేహితుడే దారుణంగా హత్య చేశాడు. జిమ్లో ఉండగా డంబెల్స్తో కొట్టి చంపాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుం�
Medak | పనులు చేసి బిల్లులు అడిగితే పోలీసులతో కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు.. మేమేం పాపం చేశాం.. పాఠశాలల్లో పనులు చేసి బిల్లులు అడిగిన పాపానికి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉందని కాంట్