Narsingi | హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా నార్సింగి పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం నాడు బండ్లగూడ జాగీర్ కార
Talasani Srinivas Yadav | ఆర్థిక సమస్యలతో వైద్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. హైదరాబాద్లోని వెస్ట్ మారేడ్పల్లిలోని కార్యాలయంలో సోమవారం నిర్�
Hyderabad | బంజారాహిల్స్,ఏప్రిల్ 28: దూరపు బంధువు కదా అని పలకరిస్తే ఇష్టపడుతున్నానని వెంటపడ్డాడో ఓ కామాంధుడు. పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ వదలకుండా తనతో గడపాలని వేధించాడు. తన కోరిక తీర్చకపోతే యాసిడ్ పో�
Tandur ITI | అది విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాల్సిన విద్యాలయం.. కానీ ఆ ఐటీఐ కాలేజీలో విద్యార్థులు లేరు.. అసలు ఆ కాలేజీలో ప్రవేశాలు కూడా చేయట్లేదు. దీంతో ఖాళీగా ఉన్న ఐటీఐ ఇప్పుడు పశువులకు ఆవాసంగా మారింది. ఆవ�
ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ ఆటకట్టించారు బేగంపేట పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసి, అతని నుంచి రూ.8లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్న�
MLA Krishna Rao | వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
Manikonda | ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నామని మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీతారాం ధూళిపాళ అన్నారు.
చట్ట ప్రకారం మైనర్లు డ్రైవింగ్ చేయడం నేరమని ఉత్తర మండలం ట్రాఫిక్ అదనపు డీసీపీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే అందుకు తల్లిదండ్రులు బాధ్యులవుతారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు-
Inter Results | కీసరగుట్ట గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థులు హవా చూపించారు. టీజీఆర్ జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ ఫలితాల్లో సత్తా చాటారు. ఎంపీసీ సెకండియర్లో 91.89 శాతం ఉత్తీర్ణత సాధించారు. 37 మందికి గా�
వాటాలు అందరికీ..శిక్ష కొందరికేనా అన్న మాటాలు ఏసీబీ దాడి జరిగిన ప్రతిసారి వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేసి, ఏసీబీ వలలో చిక్కిన ప్రతి సందర్భంలోనూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వ�
2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఇంటి పన్నులపై ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీని పోచారం మున్సిపాలిటీ ప్రజలు ఉపయోగించు కోవాలని కమిషనర్ వీరారెడ్డి కోరారు. ఇంటి పన్నులపై 5శాతం రాయితీతో చెల్లించడానికి ఈనెల 30 వరకు ప్�
బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన జరగనున్న రజతోత్సవ భారీ బహిరంగ సభకు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు తన మూడు నెలల గౌరవ వేతనాన్ని విరాళంగా
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో చోరీ కేసులో పురోగతి లభించింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Hyderabad | యువతి బాత్రూమ్ లో స్నానం చేసే వీడియో లను రహస్యంగా సెల్ ఫోన్ లో చిత్రీకరించేవాడు ఆ కామాంధుడు. నగ్న స్నాన దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. బాత్రూమ్ కిటికీ సందులో సెల్ ఫోన్ ఉండగా అనుమానించిన యువతి
CPI Narayana | రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ విమర్శించారు. హైదరాబాద్ శంషాబాద్ పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు రెండు రో