అధికారుల మధ్య సమన్వయ లోపం అక్రమ నిర్మాణదారులకు కలిసివస్తోంది. రంగారెడ్డి నాగిరెడ్డి డివిజన్ గాంధీనగర్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా సరైన అనుమతులు లేకుండానే ప్రధాన రహదారుల్లో వాణిజ్య సముదాయాలు ఇబ్బ
Hyderabad | హైదరాబాద్లోని గుడిమల్కాపూర్లో విషాదం నెలకొంది. జలమండలి వాటర్ ట్యాంక్ ఎక్కిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు.
బీఆర్ఎస్ హయాంలో పచ్చదనంతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి. అసలే నీళ్లు లేక ఎండిపోతున్న చెట్లను కాపాడాల్సిందిపోయి.. వాటి జాడ కూడా తెలియకుండా ఉండేందుకు పంచాయ
BRS | ఈనెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ విజయవంతం కావాలని కోరుతూ జహీరాబాద్ మాజీ కౌన్సిలర్, సీనియర్ నేత నామ రవి కిరణ్ ఆధ్వర్యంలో న్యాల్కల్ మండలం రేజింతల్ స�
Double Bedroom | డబుల్ బెడ్రూం ఇండ్లు పొంది.. వాటిలో చేరకుండా ఉన్న లబ్ధిదారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. తక్షణమే డబుల్ బెడ్రూం ఇండ్లలోకి రాకపోతే వాటిని రద్దు చేయాలని భావిస్తోంది.
Job Mela | హైదరాబాద్ యూసుఫ్గూడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్(నిమ్స్మే)లో బుధవారం నాడు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంట
తన కూతురు కంటే చిన్న వయసు ఉన్న ఓ యువతిని కాంగ్రెస్ సోషల్మీడియా క్యాంపెయినర్ ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెకు కడుపు చేశాడు. తీరా సదరు యువతి పెళ్లి చేసుకోమని బతిమిలాడటంతో ముఖం �
Pamda Rao Goud | పేదల వైద్య సేవలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదుగురు రోజులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.8.55 లక్షల విలు�
మరింత సాధనతో పాటు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా తెలంగాణ రెజ్లర్లలో ఉందని ప్రముఖ భారత రెజ్లర్, ఒలంపిక్ పతక విజేత రవి కుమార్ దహియా అన్నారు.
అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
సమాజ వికాసానికి విద్య ఎంత గానో దోహదపడుతోందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ అన్నారు. పేద విద్యార్థులను వృద్ధిలోకి తీసుకొచ్చేం�
Tragedy | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటుండగా కారు డోర్ లాక్ పడటంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం డోర్నకల్-భద్రాచలం రోడ్ రైల్వే లైన్లో ఖమ్మం- ఇల్లెందు ప్రధాన రహదారి గాంధీపురం వద్ద ఉన్న రైల్వే గేట్ను ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి ఆదివారం పరిశీలించార�
రాష్ట్రంలోని ఓయూ, జేఎన్టీయూ, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ వంటి ప్రభుత్వ యూనివర్సిటీలలో బీటెక్ బయోటెక్నాలజీ రెగ్యులర్ కోర్సును 2025-26 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలని ఓయూ అధ్యాపకుడు డాక్టర్ అడ్డగట్ల రవ�
Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తలసాని శ్రీనివాస్ అధ్యక్షతన హైదరాబాద్ వెస్ట్ మా