Jagadgirigutta | జగద్గిరిగుట్ట, మార్చి 22: అభివృద్ధి కోసం జరుగుతున్న నిర్మాణం చూసి అనందపడాలో.. అడ్డంకులతో నింపాదిగా పనులు చేస్తున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి జగద్గిరిగుట్ట ప్రాంత వాహనదారులకు ఎదురవుతోంది.
Vemula Veeresham | కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి న్యూడ్ వీడియో కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లను నకిరేకల్ పోలీసులు అరెస్టు చేశారు. తమ విచారణలో భాగంగా ఆ సైబర్ నేరగాళ్లను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ
కాంగ్రెస్ మాటల పార్టీ కాదు.. చేతల పార్టీ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎ�
Kamareddy | కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. పొలానికి నీరు పారించేందుకు మోటర్ స్టార్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు.
Adilabad | ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని యాసంగి పంటల పరిస్థితిని జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) శ్రీధర్ స్వామి పరిశీలించారు. తాంసి (బి) గ్రామంలో పంటల పెరుగుదల, సాగునీటి లభ్యత, ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న �
Group 2 Results | గ్రూప్ 2 ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ వాసులు సత్తా చాటారు. ఒకరు స్టేట్ 15, మరొకరు 51వ ర్యాంకు సాధించారు. బజార్ హత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామానికి చెందిన బుద్దేవార్ నర్సింలు - రాధ దం�
నిజామాబాద్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు పూర్తి స్థాయి ఫీజు చెల్లించి ఫ్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల (మార్చ
Kamareddy | రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అది. ఒక్క రోజు పనిచేయకపోయినా పూట గడవని దుస్థితి వాళ్లది. అలాంటి కుటుంబానికి పెద్ద ఆపద వచ్చింది. ఆ ఇంటి బిడ్డ రెండు కిడ్నీలు చెడిపోయాయి. బాలుడికి చికిత్స అందించాలంటే �
Armoor | నిజామాబాద్ ఆర్మూర్ పట్టణ వాసులకు అలర్ట్.. రేపు (బుధవారం ) నాడు మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని కామారెడ్డి డీఈవో రాజు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంల�
కామారెడ్డి జిల్లా రుద్రూర్ మండలంలో మంగళవారం వరి పంట కోతలు మొదలయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కోసిన రైతన్నలు దళారులకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందన్న నమ్మకం లే�
Nizamabad | ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం నిరాశ కలిగించిందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో న�
వేసవి కాలం నేపథ్యంలో పల్లె ప్రకృతి వనం నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ గ్రామపంచాయతీ కార్యదర్శి దయానంద్ కు సూచించారు. మండలంలోని మొగులానిపల్లి తండా గ్రామ�
Banswada | కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజనల్ లెవెల్ పంచాయతీ అధికా(డీఎల్పీవో)గా సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాన్సువాడ డివిజనల్ పంచాయతీ అధికారిగా నియమిస్తూ జ�