ఝరాసంగం మండల పరిధిలోని తుమ్మనపల్లి గ్రామ పంచాయతీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్ తమకు వద్దని, వెంటనే తొలగించాలని కూలీలు డిమాండ్ చేశారు. ఆయన స్థానంలో సీనియర్ అయిన రాజును నియమించాలని సుమారు 30 మంది ఉ
అక్రమంగా ఇసుక తరలిస్తే కఠినమైన కేసులు నమోదు చేయనున్నట్లు చేర్యాల సీఐ ఎల్. శ్రీను హెచ్చరించారు. శుక్రవారం ధూళిమిట్ట మండలంలోని జాలపల్లిలో పోలీసుల కళాకారుల ఆధ్వర్యంలో సామాజిక రుగ్మతలపై కళాజాతను ఏర్పాటు
ధూళిమిట్ట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ను వెంటనే తెరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆముదాల రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధూళిమిట్టలో మూతపడి
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రామంచకు చెందిన ఆర్మీ విశ్రాంత ఉద్యోగి ఎడ్ల శ్రీకాంత్ రెడ్డి (38) గురువారం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు ఆర్మీ వ�
ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్లోని తెలంగాణ మైనార్టీ బాలికల రెసిడెన్షియల్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికుల శివ్వంపేట మండల అధ్యక్షులు వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో శివ్వంపేట ఎంపీడీవ�
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పిల్లుట్ల, లింగోజిగూడ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు శివ్వంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా ఆర్థిక సాయం అందజేసి చేయూతనందించారు
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భూగర్బ జలాలు అడుగంటడం, అప్రకటిత విద్యుత్ కోతల వల్ల వరి పొలాలు ఎండిపోయే దశకు చేరాయి.ఈ సారి ఎక్కువ మొత్తం రైతులు వరి సాగు చేశారు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకొని పంటలు వేసిన రైతు�
నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని జగన్నాథపురం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతి ఇంట ఆడపడుచుల సందడితో గ్రామంలోని ప్రతి గుమ్మానికి మామిడి తోరణాలతో ప్రతి ఇంట్లో పిండి వంటల ఘుమఘుమలత�
ఎన్నికల సమయంలో ఆలేరు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశ్ డిమాండ్ చేశారు. వడ్డేమాన్ బాలరాజు అధ్యక్షతన ఆలేరు పట్టణంలోని సీపీఎం ప�
Indiramma Illu | వెనుకబడిన దుబ్బ తండాను ఇందిరమ్మ మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని ఆర్డీవో వేణుమాధవ రావు తెలిపారు. పెన్పహాడ్ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత తహశీల్దార్�
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల 5వ తేదీ లోపు గ్రీన్ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల మెడకు గు
ఆలేరు ప్రజలకు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని బీఆర్ఎస్ నాయకులు కొలుపుల హరినాథ్ వేడుకున్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని కనకదుర్గ ఆలయంలో అమ్మవారి పర్వదినం సందర్భంగా పూజ అనంతరం శుక్ర�
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని శ్రీ రుద్రమదేవి మహిళా మ్యాక్స్ సొసైటీ సీఈవో కవిత అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా శ్రీ రుద్రమదేవి మహిళా మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో �
నల్లగొండ ప్రభుత్వ అస్పత్రిలో ఈ నెల 4 వ తేదీన కిడ్నాప్నకు గురైన బాలుడిని నల్లగొండ టూటౌన్ పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని టూ టౌన్