నిర్మల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిర్మల్ కలెక్టర్, ఆర్డీవో ఆఫీసులను స్వాధీనం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ సంచలన తీర్పు వెల్లడించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడం�
చందానగర్ సర్కిల్ పరిధిలోని జాతీయ రహదారిపై పాదచారుల వంతెనకు సంబంధించి లిఫ్ట్, ఎస్కలేటర్ పనిచేయడం లేదు. ఫలితంగా పాదచారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంతకాలంగా ఎస్కలేటర్ పనిచేయకపోతున్న ప్పటికీ అధికార�
Maha Shivaratri | రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోని ఏక్వాయిపల్లి ముద్విన్ గ్రామాల శివారులోని మల్లన్నగుట్ట మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. మల్లిఖార్జున స్వామి ఆలయంలో బుధవారం నుంచి మార్చి 2వ తేదీ వరకు �
Hyderabad | పెళ్లయ్యి 20 ఏండ్లు అవుతున్నా పిల్లలు పుట్టడం లేదని ఓ వ్యక్తి చేయకూడని పని చేశాడు. ఫుట్పాత్పై తల్లిదండ్రుల పక్కన పడుకున్న 8 నెలల బాలుడిని ఎత్తుకెళ్లి పెంచుకోవాలని అనుకున్నాడు. పిల్లాడు ఎడ్వకుండా ఉ�
Nizamabad | నిజామాబాద్ శివారులోని ఆర్టీసీ కాలనీలో ఓ తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ డ్యూటీకి వెళ్లిన సమయంలో కొందరు దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి.. ఐదు తులాల బంగారం దోచుకెళ్లారు.
Fire Accident | నార్సింగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జనావాసాల మధ్య ఏర్పాటైన ఫర్నీచర్ గోదాంలో చెలరేగిన మంటలు చుట్టుపక్కల ఉన్న నివాసితుల ఇళ్లకు కూడా వ్యాపించింది. దీంతో ఇళ్లలోని సామగ్రి కూడా దగ్ధమైంది.
Keesara | మహాశివరాత్రి సందర్భంగా కీసరలో నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడోత్సవాలు ఆలస్యంగా ప్రారంభమవ్వడంతో క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చీఫ్ గెస్ట్ ఆలస్యంగా రావడంతో ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన �
Maha Shivaratri | కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నిర్వహించిన మొదటి రోజు పూజ కార్యక్రమాలకు మేడ్చల్ ఎమ్యేల�
Oyo | ఓయో రూమ్ ఎదుట మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలోని రాంపల్లి గ్రామానికి చెందిన షిరిడిసాయి కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన ఓయోను తీసేయాలని డిమాండ్�
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. వ్యవసాయ పొలంలో యూరియా మందు చళ్ళుతుండగా కొడుకుకు విద్యుత్ షాక్ తగలగా కాపాడే ప్రయత్నంలో తండ్రి మృత్యువాత పడిన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ �
Water Problem | పోచారం మున్సిపాలిటీ లక్ష్మీనరసింహ కాలనీలో ప్రతిరోజు తాగునీరు వృథా అవుతుంది. వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉంటే.. ఇక్కడ మాత్రం ప్రతిరోజూ నీటి ట్యాంకు నుంచి గం�
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలకు సేవలందిస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప�