కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి అకిరెడ్డి రాజిరెడ్డి విమర్శించారు. మార్చి 22వ తేదిన జిల్లా కేంద్రం మెదక్లోని టీఎన్జీవో భవన్లో
Medak Church | మెదక్ చర్చి ఆదివారం నాడు క్రైస్తవ భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచిపెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగిన ప్రత్యేక ప్రార్థన�
రామాయంపేట మండల వ్యాప్తంగా యాసంగిలో 42వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ ఇంచారి డివిజన్ ఏడీఏ.రాజ్ నారాయణ తెలిపారు. ఆదివారం నాడు ఆయన తన కార్యాలయం విలేకరులతో మాట్లాడారు.
Kumbh Mela | నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు అరుదైన సాహసం చేశారు. స్కూటీపై కుంభమేళా యాత్రకు వెళ్లొచ్చారు. కేవలం ఐదు రోజుల్లోనే వీరు తమ యాత్రను పూర్తి చేసుకుని రావడం విశేషం.
Shamirpet | శామీర్పేట, ఫిబ్రవరి 22 : శామీర్పేట కట్ట మైసమ్మ ఆలయ నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు శనివారం నాడు కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ �
Edupayala | పాపన్నపేట, ఫిబ్రవరి22 : ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఏడుపాయల క్షేత్రానికి ఏఈవోగా అంజయ్యను నియమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏడుపాయల క్షేత్రానికి నాణ్యమైన సేవలు అందిస్తాడంటూ అవినీతి మరకలు ఉన్�
మైనర్లకు సిగరెట్లను విక్రయిస్తున్న ఇద్దరు కిరాణాషాపు నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. గంధం ప్రమీల మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తుండగా పోలీసులు ఆమెను రెడ్హ్యాండెడ్గా పట్టుకున�
Uppal | ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లి డివిజన్లో నెలకొన్న మంచినీటి పైప్�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజును కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సంక్షేమ సంఘాల ప్ర
కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు శనివారం ఎమ్మెల్యే మాధవర�
Gadwal | నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని గద్వాల డీఎస్పీ మొగులయ్య తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లతో నరేశ్ కుమార్ అనే వ్యక్తి 2017లో గద్వాల జిల్లా మల్దకల్ వ్యవసాయ శాఖలో ఉద�
Medak | ప్రాణాలైనా ఇస్తాం.. సెల్ టవర్ను వేయనీయమని స్థానికులు తేల్చిచెప్పారు. ఎయిర్టెల్ సంస్థ నిర్వాహకులు మెదక్ పట్టణంలోని నర్స్ఖేడ్ కాలనీలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని స్థా�