‘సర్పంచ్ స్థానానికి అభ్యర్థులు స్వతంత్రంగానే పోటీ చేయాలి. పార్టీల మద్దతు తీసుకుంటే కుల బహిష్కరణ చేస్తాం’ అని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలోని దళితులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను అధిక స్థానాల్లో గెలిపించి సత్తా చాటాలని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలను ప్రజల్లో బట్టబయలు చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని అన్నాసాగర్లో ఆయన నివాసంలో వివిధ మండలాల ముఖ్యనాయకులతో ప్రత్యేక సమ�
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్�
స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు అంతా సహకరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం పెన్పహాడ్ మండల పరిధిలోని పెన్పహాడ్, గాజుల మల్కాపురం, చిదేళ్ల గ్రామాల్లో..
Rayapole MPDO | స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటానని రాయపోల్ నూతన ఎంపీడీవో చిలుముల శ్రీనివాస్ తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో ఎవరైనా అభ్యర్థి నామినేషన్తో పాటు, కుల ధ్రువీకరణ పత్రం బదులుగా గెజిటెడ్ డిక్లరేషన్ సమర్పించినా అంగీకరించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా �
స్థానిక ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకూడదంటూ నాగర్కర్నూల్ జిల్లా లింగోటం యువకులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను చైతన్యపరిచారు.
పంచాయతీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలోని బీజేపీకి చెందిన 60 మంది నాయకులు, కార్యకర్తలతోపాటు బీఎస్పీ మండల నాయకుడు మహేశ్ త
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకొని గులాబీ పార్టీ సత్తా చాటాలని చిట్టెం రామ్�
ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్కు ప్రజ చేతిలో గుణపాఠం తప్పదని, రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిర�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉన్నది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నామినేషన్ల పర్వంలోనే పల్లెల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవు�
గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తి అన్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని మాజీ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే తోడుదొంగల పార్�
ఇచ్చిన హామీలు అమ లు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓటడిగే నైతిక హక్కు లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం ఆమె డోర్నకల్ పట్టణం లో బ�