స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తదుపరి ప్రక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నది. తొమ్మిది రాజకీయ పార్టీలను గుర్తించింది.
స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారై, షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతున్నది. న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో అసలు ఎన్నికలు జరుగుతయా? జరుగవా? అనే సందిగ్ధత నెలకొంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన శాయంపేటలోని బీసీ కాలనీలో ఇంటింటికీ �
‘సీఎం రేవంత్రెడ్డి నా శిష్యుడే.. కానీ బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నడు. పెద్ద దొంగ. ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలతో కాలం నెట్టుకొస్తున్నడు’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తాడు. ‘అక్రమంగా డబ
స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడుదామని ఆశగా ఎదురుచూసిన జనరల్ కేటగిరీకి చెందిన ఆశావహులకు నిరాశ ఎదురైంది. ఎన్నో రోజుల నుంచి గ్రామాన్ని పట్టుకొని ఉంటే తీరా రిజర్వేషన్ అనుకూలంగా రాకపావడంతో.. ఇప్పుడు ఎలా..?
తెలంగాణ గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహుల హంగామా నడుస్తున్నది. ఓటర్లకు దావత్ల జోరు కొనసాగుతున్నది. దసరా పండుగతో మరింత ఊపందుకున్నది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా, షెడ్యూల్ ప్రకారం ఎన్నిక
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పంచాయితీ దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో9కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో �
స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం ఆత్మకూర్(ఎం) మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా�
BC Resrvations | తెలంగాణలోని బీసీ రిజర్వేషన్ల పంచాయితీ సుప్రీంకోర్టు గడప తొక్కింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు వ్యతిరేకంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప�
బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను గెలుచుకుని పార్టీ అధినేత కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపున�