స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం గులాబీ జెండా ఎగురవేసేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబ�
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నోడల్ అధికారుల�
బెల్లంపల్లి నియోజకవర్గంలో ‘హస్తం’ పార్టీకి గడ్డుకాలం మొదలైందా .. అంటే.. ఆయా వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ తమకు ప్రాధాన్యమివ్వడం లేదంటూ సొంత పార్టీ ముఖ్య నాయకులే సమావేశం �
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హుజూరాబాద్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరబోతున్నదని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ ప్రజలను మోసగించేందుకు తెలంగాణ లో బీసీలకు ఏదో చేస్తున్న�
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు రాష్ట్రవ్యాప్తంగా గందరగోళానికి దారితీస్తున్నది. ఒక్క బీసీ ఓటరు కూడా లేని తండాల్లో సర్పంచ్ స్థానం బీసీకి కేటాయించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించిన రిజర్వేషన్ల పద్ధతిపై క్షేత్రస్థాయిలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఏ రాజకీయ పార్టీ నేత లేదా కార్యకర్తను కలిసినా రిజర్వేషన్ల కేటాయింపుపైనే చర్చించుకుంట�
స్థానిక సంస్థల ఎన్నికల నియమావళికి తూట్లు పొడుస్తున్నారు. ములుగు జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లోపంతో రాజకీయ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి రెండు రోజులైనప్పటికి జిల్లాలోని �
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని ఎమ్మె ల్యే కడియం శ్రీహరి కోరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణుల�
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది? ఒక్కో మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కో రైతుకు ఎంత బాకీ పడింది? ఒక్కో ఇంటికి ఎంతబాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే �
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగ�
ఎలాంటి తప్పులు దొర్లకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న ప్�
BRS Party | స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టి బీఆర్ఎస్ సత్తా చాటాలని ముధోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ కిరణ్ కొమ్రెవార్, ఉమ్మడి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లో