తొలి విడుత స్థానిక సంస్థలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. తొలి రెండ్రోజుల్లో అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలు కాగా, చివరిరోజైన శనివారం మాత్రం వెల్లువలా వచ్చి పడ్డాయి. బోధన్ డివిజన్�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అలుపెరుగని పోరాటం చేసింది కేసీఆరేనని, ఆయన పట్టుదలతో చేపట్టిన దీక్ష ఒక చారిత్రక ఘట్టమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొ
కంకరతేలిన రహదారిపై నరకయాతన పడుతున్నామని ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ శనివారం రేగులగూడెం గ్రామ పంచాయతీ ప్రజలు అందోళనకు దిగారు. 2006లో ప్రధానమంత్రి సడక్ యోజన క్రింద..
స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా, వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు ప్రచారం, చట్ట విరుద్ధమైన ప్రలోభాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్
ఇల్లెందు మండలం సుభాష్ నగర్ మాజీ సర్పంచ్ వల్లాల మంగమ్మ కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఇల్లెందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం ఇల్లెందు సిఐ తాటిపాముల సురేశ్ తెలిపిన వివరాల ప్రక�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామ పంచాయతీకి జరిగే ఎన్నికను రాష్ట్ర హైకోర్టు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్డ్ ఏరియా పరిధిలో లేని జూలూరుపాడు గ్రామాన్ని గిరిజన గ్రామంగా గు�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ సబ్ ఇన్స్పెక్టర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కోదాడ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పులి వెంక
ఖమ్మం రూరల్ మండలంలో నామినేషన్ల స్వీకరణ ఆదివారం నుండి ప్రారంభం కానుంది. మండల పరిధిలోని 21 గ్రామాలు, 202 వార్డులకు పోటీ చేసే అభ్యర్థుల నుండి సంబంధిత ఎన్నికల అధికారులు ఈ నెల 30 నుండి డిసెంబర్ 02 సాయంత్రం 5 గంటల వ
Local Body Elections | ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు చాలా ముఖ్యమైన అంశమని, దీనిపైన చాలా కేసులు దాఖలు అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతీఅంశం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని సంగారెడ్డి జిల్లా అ�
స్థానిక సంస్థ ల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడంతో పల్లెల్లో సర్పంచ్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల మధ్య పోటీ పీక్ స్థాయికి చేరింది. నువ్వా.. నేనా అన్నట్లుగా పోటాపోటీగా ఏకగ్రీవానికి రూ.కోటి వరకు వేలం పా�
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్కుమార్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అక్కన్నపేట రోడ్డు యేనె వద్ద �
స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని బీసీ జేఏసీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను రద్దు చేసి జీవో 9ను పు�
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం వేయడం అక్రమం అని, అలాంటి ఎన్నిక చెల్లదని, రుజువైతే ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై వేటు పడుతుందని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో 9ని కాంగ్రెస్ ప్రభుత్వం తొ లుత విడుదల చేసింది. ఆ వెంటనే షెడ్యూల్ విడుదల చేసింది. హైకోర్టు స్టే విధించడంతో ఆ జీవో అమలు అటకెక్కింది. జీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి బడుగు బలహీనవర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు.. మహిళలకు కూడా ధోకా ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో చట్టబద్ధంగా వారికి 50 శాతం �