Srinivas Goud | కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో పాలన సాగిస్తోంది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలయ్యాయని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసు�
స్థానిక ఎన్నికలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు ఇప్పుడే జరుగకపోవచ్చని, సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని సూచించారు. తొందరపడి దసరాకు దావత్లు ఇవ్వొ�
ములుగు జిల్లా మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు కారణంగా మండలంలోని 14 ఎంపీటీసీలు, 25 గ్రామపంచాయతీల సర్పంచ్లు, 230 వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించడం లేద
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లు అమలు చేయకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ఎదురుగాలి తప్పదని సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మె ల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఏడాది కాలంగా ఊరించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు సమాయత్తమైంది. ఈ మేరకు ఎంపీటీసీలు, జడ్పీట
‘స్థానిక’ సమరానికి నగారా మోగింది. ఆశావహుల ఎదురుచూపులకు తెర పడింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సోమవారం షెడ్యూల్ వెలువరించింది. ముందు మండల, జిల్ల�
స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలకు సో మవారం షెడ్యూల్ విడుదలైంది. కాగా, ఈ ఎన్నికలకు జిల్లా యం త్రాం గం అన్ని ఏర్పాట్లు చేసింది.
పల్లెల్లో స్థానిక ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎలక్షన్స్కు తెరలేచింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని �
స్థానిక ఎన్నికల న గారా మోగడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో మండల కేంద్రాలు గ్రామా ల్లో ఎన్నికల వేడి రాజుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ వెనువెంటనే సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తుం డడంతో ఒక్కసారిగా
అచ్చంపేట కేటీఆర్ సభను ఊహించని విధంగా భారీగా తరలివచ్చి సక్సెస్ చేసిన అచ్చంపేట ప్రజానీకానికి నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట ఇన్చార్జి మర్రి జనార్దన్రెడ్డి ధన్యవా దాలు తెలిపారు. అచ్చంపేటలో �
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) సిద్ధమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చిన మరుసటి రోజే అన్ని జిల్లాల రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్ప�