స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ప్రిసైడింగ్ అధికారుల (పీవో) లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థలు ఎన్నికలు -2025 అంశ�
స్థానిక ఎన్నికల సన్నాహాల్లో భాగంగా అధికారు ల తీరు విస్మయానికి, ఆశ్చర్యానికి, అయోమయానికి గురి చేస్తున్నది. ఒక ఉపాధ్యాయుడికి ఏకంగా నాలుగు మండలాల్లో ప్రిసైడింగ్ అధికారి శిక్షణ తరగతులకు హాజరు కావాల్సింది
కాంగ్రెస్ పార్టీలో బడుగు, బలహీన వర్గాల నేతలకు సరైన చోటు దక్కడం లేదన్న చర్చ నడుస్తోంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలతో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. కష్టపడే వారిక
లంబాడాలు, సుగాలి, బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక్ విజయ్కుమార్, ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు మైపతి
BC Reservations | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీచేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో జీవో వెలువడనున్నట్టు తెలిసింది.
BC Reservations | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఊహాగానాలు వెలువడుతున్న ఈ క్రమంలో అధికార యంత్రాంగం స్థానిక రిజర్వేషన్లను మంగళవారం ఖరారు చేసింది. సంగారెడ్డి జిల్లా యంత్రాంగం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ�
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి జోరందుకుంది. రిజర్వేషన్ స్థానాలు ఈ సారి మారే అవకాశం ఉన్నందున ఏ స్థానం ఎవరికి పోతుందోనని ఆశావహులకు దడ పుట్టిస్తున్నది. వీరితో పాటు రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియపైనే అందరూ దృష్టి సారించారు. మంగళవారం జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సురేశ్మోహన్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ల రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చ
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆదివారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, ఆ శాఖ డైరె�
యూరియా కొరతపై రైతుల నిరసనలను డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కారు ‘స్థానిక’ పాచిక వేసింది. ఇప్పట్లో ఎన్నికలు ఉండవని చెప్పిన తర్వాత 24 గంటలు గడవక ముందే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటమార్చారు.