స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని సత్తాచాటాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి మర్రి జనార్ద�
స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన ప్రక్రియ ముగిసింది. సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ ఓటరు జాబితాను పంచాయతీ అధికారులు విడుదల చేశారు. తాజాగా బుధవారం(సెప్టెంబర్ 10న) ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని, అందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి మర్రి జనార్దన్రెడ్డి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ది పనులే త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు దోహదపడుతుందని ఆ పార్టీ పెగడపల్లి మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డ�
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 13న గద్వాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి రైతులకు యూరియా అందేలా చూస్తామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎత్తేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పంది
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సస్పెన్స్ ఇప్పట్లో వీడే పరిస్థితి కనిపించడం లేదు. హైకోర్టు ఆదేశించినట్టుగా ఈ నెల 30లోగా నిర్వహించలేమనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలిసింది. ఏడాదిన్నరగ
కాంగ్రెస్ నాయకులను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎక్కడా అని నిలదీయాలని స్వేరో స్టూడెంట్స్యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు వెల్తూరి సాయికుమార్ పిలుపునిచ్చారు.
తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన నీళ్లు, నిరంతర కరెంట్, ఉద్యోగ నియామకాలు, మౌళిక సదుపాయాల కల్పనకు గతంలో కేసీఆర్ సర్కారు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ప్రణాళికబద్ధంగా పరిపాలన చే�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకోడానికే కాంగ్రెస్ ప్రభు త్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తూ అసెంబ్లీలో చర్చపెట్టిందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. సోమవారం మెదక్ జిల్లా నర్స�
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పార్టీ శ్రేణులు పని చేయాలని పెగడపల్లి మండల బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని నామాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ గ్ర�
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ సర్కారు.. ఏ విధంగా ఇస్తారనే అంశంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. దీనిపై ఒక దశ, దిశ లేకుండానే ముందుకెళ్తున్నదని, పూటకో మాట.. రోజుకో డ్ర�
కాంగ్రెస్ అసమర్ధ పాలనతో అభివృద్ధి కుంటుపడిందని, అన్నివర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సీఎం రేవంత్కు పాలన చేతకావడం లేదని, రాష్ట్రం అన్నిరం�