చట్టపరంగా చెల్లని జీఓ తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయాలని చూస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Local Body Elections) షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసీ (SEC) తాజాగా అభ్యర్థుల అర్హలతపై నిబంధనలను విడుదల చేసింది. ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేయవచ్చు, ఎవరు పోటీ చేయకూడదో వెల్లడించింది.
స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రకటించడం, పలు చోట్ల రిజర్వేషన్లు మారడంతో వివిధ పార్టీలకు చెందిన ఆశావహులు పోటీ చేసే అవకాశం కోల్పోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై అస్పష్టతకు తెరపడకపోవడంతో ఆశావహులు ఊగిసలాటలో కొట్టుమిట్టాడుతున్నారు. ముందుకు వెళ్లాలా..? కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామా..? అన్న మీమాంసలో ఊగిసలాడుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై డబుల్ డ్రామాలు వద్దని, ఈ విషయంలో అందరూ ఐక్యంగా కృషి చేస్తే అమలు సాధ్యమేనని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. 10% ఈడబ్ల�
చెల్లని జీవో తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. జనగామ జిల్లా దేవరుప్పుల, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర �
స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దడ పుడుతున్నదని, పార్టీ అభ్యర్థులు ఓడిపోతారనే భయం పట్టుకున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, అశ్వారావుపేట �
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ఎజెండాగా బీఆర్ఎస్ ముందుకెళ్తున్నది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈ దఫా ఎన్నికల్లోనూ జిల్లా పరి�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజావ్యతిరేఖ విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలను చిత్తుగా ఓడించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పడగాల యాదయ్య పిలుపునిచ్చారు.
మునుగోడు నియోజకవర్గంలోని ఎంపీటీసీ, సర్పంచ్ అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సీపీఐ(ఎం) సిద్ధంగా ఉందని ఆ పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం తెలిపారు. శుక్రవారం మునుగోడు మండలంలో�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని ధర్మతండా పరిధికి చెందిన మాజీ ఉప సర్పం చ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబ�
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో రిజర్వేషన్ అమలు కీలకమైంది. ప్రభుత్వ విధివిధానాల మేరకు రిజర్వుడు స్థానాలుగా నిర్ణయించడం అధికార యంత్రాం గం చేతిలోని పని. అందుకు విరుద్ధంగా చిత్ర, విచిత్రాలతో నిజామాబాద
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం సత్తుపల్లిలోని సండ్ర క్యాంపు కార్�