ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకొని గులాబీ పార్టీ సత్తా చాటాలని చిట్టెం రామ్�
ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్కు ప్రజ చేతిలో గుణపాఠం తప్పదని, రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిర�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉన్నది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నామినేషన్ల పర్వంలోనే పల్లెల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవు�
గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తి అన్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని మాజీ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే తోడుదొంగల పార్�
ఇచ్చిన హామీలు అమ లు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓటడిగే నైతిక హక్కు లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం ఆమె డోర్నకల్ పట్టణం లో బ�
మోసపూరిత హామీలతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని బాయికాడి పద్మయ
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైనప్పటికీ నిధులు కొరత అధికారులను తీవ్రంగా వేధిస్తున్నది. పాలనాపరమైన ఖర్చులకు కూడా నిధులు లేక ఎంపీడీవోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు చిల
Elections | నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో 131 గ్రామపంచాయతీ స్థానాలకు 1,216 వార్డు మెంబర్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ భారీ పోలీస్ పహారా లో జరుగుతుంది.
Veldurthi Mandal | మారుమూల గ్రామాల రోడ్లు సైతం బీటీ రోడ్లుగా మారుతూ వెడల్పు అవుతున్నాయి.. కానీ వెల్దుర్తి మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి తమ గ్రామాల మీదుగా ఉన్న ప్రధాన రోడ్డు మాత్రం కనీసం మరమ్మత్తులకు కూడా నో�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని 31 గ్రామ పంచాయతీలకుగాను 28 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. గడువు ముగిసినా నామినేషన్లు దాఖలు కాకపోవడంతో వందుర్గూడ, గూడెం, నెల్కివెంకటాపూర్ పంచాయతీలు ఎన్నిక
స్థానిక సంస్థల తొలి విడుత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సర్పంచ్, వార్డు స్థానాలకు సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఉమ్మడి జిల్లాలోని పల�