ఖమ్మం జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంతో కూడిన నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా సమన్వయంతో పని చేయాలని పోలీస్ అధికారులు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నిక
ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని, ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల పరిశీలకుడు జి.రవి నాయక్ అధికారులను ఆదేశించారు.
స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. భూదాన్ పోచంపల్లి మండలంలోని ఇంద్రియాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామ మాజీ
గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి దశ నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 155 పంచాయతీల పరిధిలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది.
Father Vs Son | సాధారణంగా ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు అభ్యర్థులుగా పోటీలో నిలవడం చూస్తుంటాం. మెదక్ జిల్లాలో కూడా అలాంటి పోటీనే ఉండబోతుంది. తండ్రీకొడుకులు సర్పంచ్ పదవ�
రెండో విడుత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం మంగళవారం ముగిసింది. గత రెండ్రోజుల్లో అంతంగానే నామినేషన్లు రాగా, చివరి రోజున భారీగా దాఖలయ్యాయి. అభ్యర్థులు పోటెత్తడంతో ఆయా కేంద్రాలు కిటక�
స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంగళవారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అండేకార్ అశోక్, మాజీ సర్పంచ్ నాదరి రమేశ్, అండేకార్ వెంకటేశ్ తోపాటు పలువ
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్ధులనే గెలిపించాలని ఆ పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రజలను కోరారు. మంగళవారం కారేపల్లిలో మండల కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం కేసగాని ఉ�
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ అభ్యర్ధులు ఓటును అభ్యర్ధించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం అంతటి రమేశ్ ఆధ్వర్యంలో బోగారం గ్రామానికి చెందిన కూనూరు
నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. అనంతగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేస
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించి సత్తా చాటాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు.