త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం నెలకొన్నది. వనపర్తి జిల్లా అధికార పార్టీలో వర్గవిబేధాలే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు జరిగ�
కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగం గా సోమవారం రాత్రి వనపర్తి మండ ల స్థాయి సన్నాహక సమావేశం నిర్
ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మనదేనని జడ్పీ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి లింగాల కమల్రాజ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను �
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన సర్కార్లా కాంగ్రెస్ మిగిలిపోయిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. మర్కోడు గ్రామంలో పార్టీ ముఖ్య నాయకు�
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఈ వైఫల్యాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికను కొంద రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పైసల వ్యవహారంగా మార్చుతున్నారు. అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న కారణంగా ఎలాగైనా ఆయా స్థానాలను గెలిచేందు�
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపై వామపక్షాలు జంకుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న సమయంలో కాంగ్రెస్తో కలిసి ఎన్నికలకు వెళ్లడం కంటే.. ఒంటరిగా పోటీ చేయడమే నయమని క్షే
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా ప్రజానిరసన ఏ రూపాన్ని సంతరించుకుంటుందో అనే ఆందోళన క్షేత్రస్థాయిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో గట్టి గా బుద్ధి చెప్పాలని భూపాలపల్లి మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లిలోని వ�
సరిపడా యూరియా అందించడంలో కాంగ్రె స్ సర్కారు పూర్తిగా విఫలమైందని, ఈ కారణం తోనే ఆ పార్టీని రైతులు ఓడిస్తారని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. సోమవారం నర్సింహులపేట, చిన్నగూడూరు మండల క
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. గండీడ్ మండల కేంద్రంలో గండీడ్, మహ్మదాబాద్ మండలాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు,
స్థానిక సం స్థల ఎన్నికల్లో కమలాపూర్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఉమామహేశ్వర ఫ�
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సం�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చి న ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని.. ఎన్నికల ముందు రజినీ.. ఎన్నికల తర్వాత గజినీలా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నాయ