భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీకి జరిగే ఎన్నికల్లో బరిలో నిలిచిన బానోత్ బద్రి నామినేషన్ ఫీజు కోసం శుక్రవారం కాకర్ల పంచాయతీలో భిక్షాటన చేపట్టి..
రాజ్యాంగ నిర్మాణంలో ఎన్నికల కమిషన్ అత్యంత కీలకమైన సంస్థ. ప్రజాస్వామ్యపు నమ్మకాన్ని నిలబెట్టేది, ఎన్నికల ప్రక్రియను స్వతంత్రంగా, పారదర్శకంగా నిర్వహించేది ఇదే సంస్థ. కేంద్రస్థాయి ఎన్నికల కమిషన్ దేశవ్�
కాంగ్రెస్ను గెలిపిస్తే అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్లేనని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా
భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ స్థానం దాదాపు బీఆర్ఎస్ పరమైనట్లేనని, ప్రజల ఆశీర్వాదాన్ని చూస్తే అలాగే అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్, సిపిఎం, గోండ్వానా దండకారణ్య పార్టీ, ఆదివాస�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడవ విడత నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. గురువారం కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్
ఆదివాసి గిరిజన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సువర్ణపాక సత్యనారాయణ ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు ద
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా, పారిశ్రామిక వాడలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను ఆమ్ముతూ రూ.5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడుతుందని మాజీ ఎంపీ, బీఆర్ఎ�
కాంగ్రెస్ వైఫల్యాలు, కేసీఆర్ పాలన అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్
ఇల్లెందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మాజీ సర్పంచ్ అజ్మీర శంకర్తో పాటు 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ నేత, ఆ�
స్థానిక సంస్థల ఎన్నికల వేళ..బీఆర్ఎస్లోకి భారీగా వలసలు పెరగడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. అధికార కాంగ్రెస్ మాత్రం కలవరపడుతోంది. పక్షం రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాల్లో పదవుల పందేరం కొనసాగుతున్నది. సర్పంచ్, వార్డు స్థానాలకు వేలం నిర్వహిస్తుండడం కనిపిస్తున్నది. పదవులపై కన్నేసిన ఆశావహులు ఎంతకీ వెనక్కు తగ్గడం లేదు. లక్షలు �
అనుముల మండలం పేరూరులో సర్పంచ్ ఎన్నికలు లేనట్లేనని స్పష్టమవుతుంది. సర్పంచ్, వార్డు మెంబర్లకు గ్రామం నుంచి ఒక్కరు కూడా నామినేషన్ వేయకపోవడంతో ప్రభుత్వం ఈ గ్రామంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. స్థా�
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 2028లో కేసీఆర్ సీఎం కావాలని, దానికి ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలే పునాది కావాలని నల్లగొండ మాజీ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్ని