బుధవారం జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికలను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఎన్నిక�
ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు గ్రామంలో ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి మధ్యాహ్నం నుంచి హైడ్రామా కొనసాగుతుంది. ఆదివారం తల్లంపాడు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్�
ఉదయం తెల్లారింది మొదలు భార్యాభర్తలు బతుకుదెరువు కోసం పాత పేపర్లను, ప్లాస్టిక్ వస్తువులను ఏరుకుని, వాటిని అమ్ముకొని బతకడమే వారికి తెలుసు. ఇప్పుడు ఆ చేతులే గ్రామాభివృద్ధిలో భాగం అయ్యాయి. భద్రాద్రి కొత్�
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా అయితగోని మధు గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందాడు. 26 సంవత్సరాల వయసులోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తన సత్త�
కోదాడ నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలవడంతో పాటు పరోక్షంగా బీఆర్ఎస్ సహకరించిన అభ్యర్థులే మెజారిటీగా విజయం సాధించి అధికార కాంగ్రెస్ పార్టీకి పరాభవం చవ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల అధికారులు, పోలీసులే కాంగ్రెస్ కార్యకర్తల్లా అవతారమెత్తి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నకిరేకల్ నియోజక వర్గంలో అధికార పార్టీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నా కలెక్టర్, ఎస్పీలు నోరు మొదపడటంలేదని నకిరేకల్ మాజీ శాసన సభ్యుడు చిరుమర్తి లిం గయ్య ఆవేదన వ్యక్తం చ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరగటం లేదని...ఎన్నికల అధికారులు, పోలీసులే కాంగ్రెస్ కార్యకర్తల అవతారమెత్తి ఎన్నికలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివ�