ఓ మహిళ మూడు చోట్ల పోటీచేస్తున్నది. ఒకే గ్రామంలో సర్పంచ్, వార్డు స్థానానికి, మరో మండలంలో వార్డు స్థానానికి నామినేషన్ వేసిన విచిత్ర ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. మహబూబాబాద్ మండల�
పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఏ ఊర్లో చూసినా సర్పంచ్, వార్డు అభ్యర్థులు తమ హామీలను బాండ్ పేపర్పై రాసిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్లలో సర్పంచ్ పదవ
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ ప్రచారవాహనంతోపాటు డ్రైవర్పైనా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ బలపర్
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం సందడిగా సాగుతున్నది. రెండో విడత 415 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. తొలి విడత ఎన్నికలకు మంగళవారంతో ప్రచారం ముగియనున్నది. ఆఖరి విడత ఎన్నికలకు మంగళవారమే నామినేషన్ల ఉప�
కష్టకాలంలో ప్రజలతో నిలిచేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. ఆదివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఈదులకుంట తండా, భోజ్య తండా, పెద్దమంగ్య తండా, హచ్చ�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్పంచ్ అభ్యర్థులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి ముద్రకోల రాజు గ్ర
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న అభ్యర్థులు మొదటి నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థులు వలస ఓటర్లపై ఫోకస్ పె
తనని గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు సొంత ఖర్చుతో గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశాడు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి వాటిని అమలు చేయలేని అసమర్థ కాంగ్రెస్ పార్టీ అమాయక బీసీ యువకుడు సాయిఈశ్వరాచారి ప్రాణాన్ని బలితీసుకున్నదని రాష్ట్ర బీసీ కమిష
విశ్వవ్యాప్తంగా జెన్-జీ తరం వైవిధ్యమైన కదలికతో రాజకీయ, సామాజిక పరిణామాల్లో క్రియాశీలక భూమిక పోషిస్తున్నది. సోషల్ మీడియా ఆధారంగా సమాచారాన్ని పొందుతూ, ఇతరులకు పంచుతూ పరిణామాలెన్నింటికో అభిప్రాయ పునాద�