Elections | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి స్టేజ్ 2 ప్రిసైడింగ్ అధికారులకు, జోనల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు, రాజకీయ నాయకుల బాధ్యత ఉంటుందని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట సర్కిల్ వద్ద గల
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వనపర్తి జిల్లాలోని చాలా గ్రామాల్లో రెబ ల్స్ అభ్యర్థులతో తంటాలు తప్పడం లేదు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ తలనొప్పి అధికంగా కనిపి స్తున్నది. ఇతర పార్టీ�
నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో బొందపెట్టాలని, ఓటు అడగడానికి వచ్చే అధికార పార్టీ నాయకులను గ్యారెంటీలపై నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. సోమవారం తెలక�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బాండ్ పేపర్ ట్రెండ్ నడుస్తున్నది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బాండ్ పేపర్లు రాసిస్తున్నారు. పనులు చేయకపోతే రాజీనా�
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడి�
ఎన్నికల ఖర్చులకు డబ్బులు లేవని, పోటీలో నిలబెట్టిన వారు తనకు మద్దతు పలుకడం లేదనే మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పీ�
పంచాయతీ ఎన్నికల డ్యూటీ కేటాయింపులో చిత్రాలు.. విచిత్రాలు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో ఇష్టారాజ్యంగా అధికారులు డ్యూటీలు వేశారు. కొందరికి రెండు, మూడు విడతల డ్యూటీలు వేయగా, మరికొందరికి అసలు విధులే కేటా
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను కోరారు. టేకులపల్లి మండలంలోని సంపత్నగర్లో సోమవారం అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి చేసే వారినే గెలిపించాలని వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని పలు కాలనీలలో సర్పంచ్ అభ్యర్థి గంధపు చైతన్య
కాంగ్రెస్ పార్టీ గట్టుప్పల్కు చేసిందేమి లేదని మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే గట్టుప్పల్ నూతన మండలంగా ఏర్పడిందని, మండల కేంద్రం ఏర్పడిన తర్వాత గట్టుప్పల్ అభి�
ఎన్నికల సమయంలో ఒకసారి కేసు నమోదైతే జీవితాంతం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం పెన్పహాడ్ మండలంలో ఈ నెల 14న నిర్వహిస్తున్న రెండో విడత స�
నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని ఇడికూడా గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాల్వాయి రమాదేవి శ్రవణ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోమవారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భ�