భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీకి బుధవారం జరిగిన ఎన్నికల్లో అన్నపై తమ్ముడు విజయం సాధించాడు. కొత్తూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా అన్నదమ్ములైన..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని నల్లబండబోడు గ్రామ పంచాయతీకి బుధవారం జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్గా బరిలో నిలిచిన అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి గడిగ స
స్థానిక సంస్థల ఎన్నికల(Panchayath elections) నేపథ్యంలో కాంగ్రెస్(Congress) నాయకులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తూ బీఆర్ఎస్ మద్దతుదారుల సర్పంచ్ అభ్యర్థులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారని ఎమ్మెల్యే సునీత లక్ష్మా
పల్లె పోరు తుది అంకానికి చేరింది. స్థానిక సంస్థల సమరంలో ఆఖరిదైన మూడో విడుత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో 333 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైన సం�
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ డివిజన్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 17వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒం�
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి మండలంలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం సందర్శించారు. ముందుగా కారేపల్లిలో గల పోలింగ్ కేంద్రంలో బందో
గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నూతన సర్పంచులకు సూచించారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ బల
బుధవారం జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికలను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఎన్నిక�
ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు గ్రామంలో ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి మధ్యాహ్నం నుంచి హైడ్రామా కొనసాగుతుంది. ఆదివారం తల్లంపాడు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్�
ఉదయం తెల్లారింది మొదలు భార్యాభర్తలు బతుకుదెరువు కోసం పాత పేపర్లను, ప్లాస్టిక్ వస్తువులను ఏరుకుని, వాటిని అమ్ముకొని బతకడమే వారికి తెలుసు. ఇప్పుడు ఆ చేతులే గ్రామాభివృద్ధిలో భాగం అయ్యాయి. భద్రాద్రి కొత్�
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా అయితగోని మధు గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందాడు. 26 సంవత్సరాల వయసులోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తన సత్త�
కోదాడ నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలవడంతో పాటు పరోక్షంగా బీఆర్ఎస్ సహకరించిన అభ్యర్థులే మెజారిటీగా విజయం సాధించి అధికార కాంగ్రెస్ పార్టీకి పరాభవం చవ