BC Reservations | బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్నది. తెలంగాణ హైకోర్టులో గురువారం రెండోరోజూ వాదనలు కొనసాగుతున్నాయి. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన జీవో
Nomination | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) భాగంగా మొదటి దశ ఎన్నికలు జరుగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నోటిఫికేషన్ విడుదల చేసింది. 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాల్లో నామినేషన్లు స�
స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని 565 జడ్పీటీసీలు, 5,749 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు మొదట గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని దళితవాడలో వాసులు సూచించారు.
ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు అంటూ ఓట్లు దక్కించుకొని ప్రజలను మోసం చేసిం�
గ్యారెంటీల పేరుతో మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సం ఘం మాజీ ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార�
ఓట్ల కోసం తమను ప్రలోభాలకు గురిచేయొద్దంటూ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులకు రెండు గ్రామాల ప్రజలు సామాజిక మాధ్యమాల్లో హెచ్చరించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది.
అనూహ్యంగా మాదిగ రిజర్వేషన్ల డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల సంస్థల ఎన్నికల్లో తమకు మాదిగలకు 18% రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయింపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు ఎటూ తేలలేదు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందోనని ప్రజలతో పాటు ఆశావహులు, రాజకీ�
బీసీ రిజర్వేషన్ల ఉత్కంఠ మధ్య స్థానిక ఎన్నికల సమరం షురూ కాబోతున్నది. రెండు విడుతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, వార్డుల ఎన్నికలకు రంగం సిద్ధమతున్నది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్ర
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచే యాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు�
ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేయకుండా మోసగించిన కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరి�