రాఘవపురంలో బీఆర్ఎస్ జెండా ఎగరాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీబీనగర్ మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బండారు శంకర్ గౌడ్
మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 17వ తేదీన జరిగే 35 పంచాయతీ సర్పంచుల ఎన్నికల్లో కారేపల్లి మండల వ్యాప్తంగా 19 గ్రామ పంచాయతీల్లో త్రిముఖ పోటీ అనివార్యమైంది. సింగరేణి మండలంలో 41 గ్రామ పంచాయతీల్లో
సింగరేణి ఓసీ విస్తరణలో అక్కడ ఊరు మాయం అయింది. దీంతో అక్కడ ఉన్న కుటుంబాలు తలోదిక్కయ్యాయి. కానీ ఇప్పుడు ఆ గ్రామానికి ఎన్నికలు వచ్చాయి. మరి ఎవరు పోటీ చేస్తున్నారు. ఎవరు బరిలో ఉన్నారు. పోటీ చేసే అభ్యర్ధులు ప్�
గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సిబ్బందికి సూచించారు. గురువారం ఆమె కనగల్ మండలం జి.ఎడవెల్లి, ఇస్లాం నగర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద�
డివిజన్లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్లో కొనసాగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఎలాంటి ఘర్షణలు, అల్లర్లు లేకుండా ప్రశా�
ఎన్నికల బందోబస్తు విధుల్లో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. మొదటి విడత ఎన్నికల సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్ నందు ఏర్
నల్లగొండ జిల్లాలో గురువారం జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్సీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బుధవారం కట్టంగూర్ ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్నికల సామగ్ర
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పబ్లిక్ మీటింగ్లకు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. ఇల్లెందు పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ గ్రామ పంచాయతీలో బుధవార�
ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన..
స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి శ్రీధర్కు ముఖం చెల్లడం లేదని, అందుకే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను తన పార్టీలో చేర్చుకొని తనను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను సర్పంచ్ పోటీలో లేకుండా చేసి ఏక�
ప్రతి ఒక్కరు శాంతియుతంగా ప్రచారం కొనసాగించాలని, తప్పుడు, వివాదాస్పద, అపోహలు రేకెత్తించే పాంప్లెట్స్ పంపిణీ చేస్తే కఠిన చర్యలు తప్పవని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి .ప్రతాప్ హెచ్చరించారు. కొత�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొందరు వ్యక్తులు సిద్దిపేట జిల్లా ములుగులోని శ్యామ్సుందర్రెడ్డి వ్యవసాయ పొలం వద్ద నిల్వచేసిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె కనగల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామగ్రిని, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బాక్సులను పరిశీలించా