రిటైల్ రుణాల్లో అన్నింటికన్నా, క్రెడిట్ కార్డుల బకాయిలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోతున్నాయి. ఎటువంటి సెక్యూరిటీలేని ఇటువంటి రుణ బకాయిల పెరుగుదలపట్ల రిజర్వ్బ్యాంక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
మహిళా సంఘం రుణాల అవకతవకలపై బుక్కీపర్ చేతివాటం అనే వార్తకు స్పందించిన ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ)కార్యాలయ అధికారి ఏపీఎం సురేశ్ విచారణ చేపట్టారు. గురువారం ఆయన మోత్కూర్ గ్రామానికి చేరుకొని బాధిత శివశ్�
మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసిన ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ)లో అవకతవకలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దోమ మండలంలోని మోత్కూరు గ్రామంలో ఓ బుక్ కీపర్ చేతివాటం ఆలస్యంగా వెలుగుచూసింది.
దేశంలో సొంతింటి కల సాకారానికే అత్యధికులు పెద్దపీట వేస్తున్నారు. బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ బిజినెస్ లెక్కల్లో ఇదే తేలింది. దేశవ్యాప్తంగా తీసుకుంటున్న రుణాల్లో గృహ రుణాలదే అగ్రస్థానంగా ఉన్నది మరి.
నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కేంద్ర మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఎస్టీ యువతకు పరిశ్రమల ఏర్పాటుపై మంగళవారం అవగాహన కల్పించారు.
దేశవ్యాప్తంగా మొత్తం గృహ రుణాల్లో మిల్లీనియల్స్, జెన్-జెడ్ గ్రూప్ (18-34 ఏండ్లవారు) వాటా 53 శాతంగా ఉన్నట్టు తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో ప్రముఖ రియల్టీ పోర్టల్ మ్యాజిక్బ్రిక్స్ వెల్లడించింది. అయిత�
ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.11,617 కోట్లకుపైగా మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏ)లను నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్)కు బదిలీ చేశాయని రాజ�
అసలు అలాగే ఉంచుతూ దానిపై వడ్డీని మాత్రమే చెల్లిస్తూపోతున్న రుణాల (ఎవర్గ్రీనింగ్ ఆఫ్ లోన్స్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించింది. వీటిని కట్టడి చేయడంలో భాగంగా మంగళవారం నిబంధనల్
గ్రామీణ మహిళల స్వయం ఉపాధికి పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చేయూత ఇస్తున్నది. వ్యవసాయంలోనే కాదు.. వ్యాపారంలో రాణించేలా మహిళా సంఘాలకు విరివిగా రుణాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. ఆ రుణాలను సద్వినియోగం చే�
ఈ ఏడాది మార్చి 31నాటికి అదానీ గ్రూప్ స్థూల రుణ భారం రూ.2.27 లక్షల కోట్లుగా ఉన్నది. నికర రుణ భారం రూ.1.95 లక్షల కోట్లుగా ఉంటుందని చెప్తున్నారు. మొత్తం అప్పుల్లో బాండ్ల వాటా గరిష్ఠంగా 39 శాతంగా ఉన్నది.
అవును సోయి మనకుండాలె
అతను చేసిన అప్పంతా
మన ఆకలి దప్పులు తీర్చడానికే!
రైతు లేని రాజ్యాన్ని కలగన్నోడు
రాజ్య బహిష్కృతుడయిండు
కృషీవలుడు సామూహిక బువ్వ కుండ!
ఒక్క ఈఎంఐ చెల్లించకపోతే వందలాది కాల్స్. రెండో ఈఎంఐ కూడా కట్టకపోతే ఇంటికి నోటీసులు, జప్తు చేస్తామంటూ బెదిరింపులు.. సామాన్యుల విషయంలో ఈ రేంజులో విరుచుకుపడే బ్యాంకులు.. కార్పొరేట్ల విషయంలో మాత్రం సైలెంట్�
రుణాలపై నిర్మాణ, మైనింగ్ రంగానికి చెందిన భారీ వాహనాలను కొనుగోలు చేసి, వాటిని అడ్డదారిలో విదేశాలకు తరలిస్తున్న ముఠాలపై సీసీఎస్ పోలీసులకు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.
లోన్లు ఇప్పిస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న పాత నేరస్తుడిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.లక్ష నగదు సహా మొత్తం రూ.8లక్షల విలువైన సొత్తు�