తెలంగాణ ఆర్థిక ప్రగతి గొప్పతనం మరోసారి దేశం ముందు సాక్షాతారమైంది. ‘ఆదాయాన్ని పెంచాలి.. ప్రజలకు పంచాలి’ అంటూ సీఎం కేసీఆర్ పదే పదే చెప్పే సూత్రంతో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రమే మారిపోయింది. ఫలితంగా అనతికాలంల
మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలనే సదుద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పొదుపు రుణాల మంజూరు ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టడానికి జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు కసరత్తు చేస�
రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి పథకం కింద ఈ ఏడాది రూ.3,078 కోట్లు రుణాలుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో రూ.2710 కోట్ల మొత్తాన్ని బ్యాంకు లింకేజీ ద్వారా, ఇతర పథకాలకు రూ.368 కోట్లను ఇవ్వా
వీధివ్యాపారులకు రుణాలు అందించటంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో కొనసాగుతున్నది. మూడో విడతలోనూ రాష్ట్రమే ముందున్నది. ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.725 కోట్లను వీధివ్యాపారులకు రుణాల రూపంలో అందించారు. మొదటి విడ�
రుణాల సమీకరణ విషయంలో రాష్ర్టాలకు నీతులు చెప్తూ అడుగడుగునా కొర్రీలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ సుద్దులను తాను మాత్రం పాటించడం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ అందినకాడికి రుణాలను తెచ్చి దేశాన్ని ఊబిలోకి నె�
మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు విరివిరిగా రుణాలు మంజూరు చేస్తుంది. 90 పైసల వడ్డీతో శ్రీనిధి రుణాలను ఇస్తూ వారు కోరుకున్న రంగంలో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా బలోపేతం కావాడానికి ప
ఈ ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళికలో భాగంగా 103.86శాతంతో ప్రాధాన్యతా రంగాలకు రూ.2672.44 కోట్ల రుణాలు మంజూరు చేశామని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగి�
సంగారెడ్డి జిల్లాలో రుణ లక్ష్యాన్ని ఈ నెల 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ (స్పెషల్ డీసీసీ) సమావేశం ఏర్�
Banks | బ్యాంకులు తమ ఎన్పీఏలను తగ్గించి చూపించుకోవడానికి ఈ ఉద్దేశపూరక ఎగవేత దారుల రుణాలను రైటాఫ్లు( ఖాతా పుస్తకాల నుంచి తొలగించడం చేస్తాయి. బ్యాంక్లు రికవరీ చేయలేని రుణాల్ని ఇలా రైటాఫ్ చేస్తుంటాయి.
రుణాల సమీకరణ విషయంలో రాష్ర్టాలకు నీతి సూక్తులు చెప్తూ సవాలక్ష కొర్రీలు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తాను మాత్రం ఆ సుద్దులను పాటించడం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా రుణాలు తెచ్చి
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు బ్యాంకు రుణం పొందటం ఓ ప్రహసనం. నాటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చేవి కావు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి రైతుల చెప్పుల
‘గతేడాది కంటే ఈ యాసంగిలో జిల్లాలో 50 వేల ఎకరాల్లో అధికంగా వరి సాగు చేస్తున్నారు. క్లస్టర్ వారీగా వారంలో రోజుల్లో క్రాప్ బుకింగ్ వివరాలను అందజేయాలి, దిగుబడులకు అనుగుణంగా అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్ప�
మహిళా సంఘాలకు పావలా వడ్డీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మొత్తాన్ని ఎస్హెచ్జీల ఖాతాల్లో జమ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సెర్ప్, మెప్మా పరిధిలోని సంఘాల�