సంగారెడ్డి జిల్లాలో రుణ లక్ష్యాన్ని ఈ నెల 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ (స్పెషల్ డీసీసీ) సమావేశం ఏర్�
Banks | బ్యాంకులు తమ ఎన్పీఏలను తగ్గించి చూపించుకోవడానికి ఈ ఉద్దేశపూరక ఎగవేత దారుల రుణాలను రైటాఫ్లు( ఖాతా పుస్తకాల నుంచి తొలగించడం చేస్తాయి. బ్యాంక్లు రికవరీ చేయలేని రుణాల్ని ఇలా రైటాఫ్ చేస్తుంటాయి.
రుణాల సమీకరణ విషయంలో రాష్ర్టాలకు నీతి సూక్తులు చెప్తూ సవాలక్ష కొర్రీలు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తాను మాత్రం ఆ సుద్దులను పాటించడం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా రుణాలు తెచ్చి
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు బ్యాంకు రుణం పొందటం ఓ ప్రహసనం. నాటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చేవి కావు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి రైతుల చెప్పుల
‘గతేడాది కంటే ఈ యాసంగిలో జిల్లాలో 50 వేల ఎకరాల్లో అధికంగా వరి సాగు చేస్తున్నారు. క్లస్టర్ వారీగా వారంలో రోజుల్లో క్రాప్ బుకింగ్ వివరాలను అందజేయాలి, దిగుబడులకు అనుగుణంగా అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్ప�
మహిళా సంఘాలకు పావలా వడ్డీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మొత్తాన్ని ఎస్హెచ్జీల ఖాతాల్లో జమ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సెర్ప్, మెప్మా పరిధిలోని సంఘాల�
మహిళా సంఘాలకు అవసరమైన రుణాలను సమకూర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్). మహిళలు ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, లోన్యాప్లు, ప్రైవేటు బ్యాంకులు,
మహిళా సంఘాల సభ్యులకు మార్చి నుంచి పావలా వడ్డీ రుణాలు అందిస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. కరోనా కారణంగా రెండేండ్లుగా పావలా వడ్డీ రుణాలివ్వలేదని చెప్తూ మార్చి, జూన్, జూలై నెలల్లో ఇస్తామని చెప్పారు
రుణాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని బాధితులు దేహశుద్ధి చేసిన సంఘటన గురువారం చోటు చేసుకున్నది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అటు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు.. ఇటు బ్యాంకుల్లో డిపాజిటర్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పెట్టుబడి పెట్టిన షేర్ల విలువ అంతకంతకూ పడిపోతున్నదన�
కీలక వడ్డీరేట్లు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం మొదలైంది. బుధవ�
బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు తమ పరిధి లోపే అదానీ గ్రూపునకు రుణాలు ఇచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, ఎల్ఐసీలు తమ పరిధిలోపే రుణాలు మంజూరు చేశాయని, వాట�