మహిళా సంఘాలకు అవసరమైన రుణాలను సమకూర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్). మహిళలు ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, లోన్యాప్లు, ప్రైవేటు బ్యాంకులు,
మహిళా సంఘాల సభ్యులకు మార్చి నుంచి పావలా వడ్డీ రుణాలు అందిస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. కరోనా కారణంగా రెండేండ్లుగా పావలా వడ్డీ రుణాలివ్వలేదని చెప్తూ మార్చి, జూన్, జూలై నెలల్లో ఇస్తామని చెప్పారు
రుణాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని బాధితులు దేహశుద్ధి చేసిన సంఘటన గురువారం చోటు చేసుకున్నది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అటు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు.. ఇటు బ్యాంకుల్లో డిపాజిటర్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పెట్టుబడి పెట్టిన షేర్ల విలువ అంతకంతకూ పడిపోతున్నదన�
కీలక వడ్డీరేట్లు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం మొదలైంది. బుధవ�
బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు తమ పరిధి లోపే అదానీ గ్రూపునకు రుణాలు ఇచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, ఎల్ఐసీలు తమ పరిధిలోపే రుణాలు మంజూరు చేశాయని, వాట�
బ్యాంకు నుంచి రుణాలు పొందుతున్న స్వయం సహాయక సంఘం సభ్యులు తిరిగి రుణాలు చెల్లించడంలో ఆసక్తి చూపడం లేదని, బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించని సంఘాలకు భవిష్యత్ ఉండదని బోథ్ తెలంగాణ గ్రామీణ �
మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తున్నది. బ్యాంకు లింకేజీ ద్వారా సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగత రుణాలనూ మంజూరు చేస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతివృత్తుదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నా రు. వారి కోసం సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్నారు. శ్రమజీవులకు వారికి ఆసక్తి ఉన్న రంగాలు,
తమ జీవితాలకు ధీమా లేదని భావించి, కష్టార్జితంలో ఎంతోకొంత భాగం ఎల్ఐసీలాంటి బీమా కంపెనీల్లో ప్రీమియంలు కడుతూ, ఎస్బీఐ లాంటి జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు పెడుతూ భరోసాగా బతుకీడుస్తున్న కోట్ల మంద
అదానీ గ్రూప్నకు ఇచ్చిన రుణా లు, ఇతర ఆర్థిక సహకారాల వివరాలు అందించాలని బ్యాం క్ల్ని రిజర్వ్బ్యాంక్ ఆదేశించింది. అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ గ్రూప్ షేర్లు పతనంకావడ�
ప్రభుత్వం బాండ్ల ద్వారానే కాకుండా ట్రెజరీ బిల్స్ రూపంలో స్వల్పకాలిక రుణాలు సేకరిస్తుంది. చిన్న మొత్తాల పొదుపు ద్వారా సమకూరే మొత్తాన్ని సైతం కేంద్రం రుణంగా తీసుకుంటుంది.
మహిళా సంఘాల స్వ యం సమృద్ధికి ప్రభుత్వం ఇతోదికంగా చేయూత అందిస్తున్నది. సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తూ మహిళల ఆదాయాభివృద్ధికి అవకాశాలు కల్పిస్తున్నది.