వీధి వ్యాపారులకు రుణాలను మంజూరు చేయడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.676 కోట్ల రుణాలను అందించింది. మూడో విడత రుణాల మంజూరు ప్రక్రియను ఇటీవలే ప్రార�
మహిళా సాధికారితకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన రుణాలకు రెండింతలు అందజేస్తూ మహిళల అభ్యున్నతికి సర్కారు �
కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా రుణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టాల అప్పులపై మాత్రం సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నది. ఇప్పుడు వాటిని మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నట్టు �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో మంచిర్యాలలో ఏడు, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున రెండు, నిర్మల్ జిల్లాలో మూడు ఉన్నాయి. ఈ జిల్లాల్లోన�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో రైతులు లాభదాయకమైన పంటలపై దృష్టి పెడుతున్నారు. సంప్రదాయానికి భిన్నంగా.. వ్యవసాయంలోనూ నెల నెలా ఆదాయం వచ్చేలా చూసుకుంటున్నారు.
ఆ ఆవరణ ప్రగతి కార్ఖానా. రుణాలు మంజూరు చేస్తుంది. ఉపాధి మార్గం చూపుతుంది. పొదుపు-మదుపు పాఠాలు నేర్పుతుంది. క్రమశిక్షణకు తానే ఓ ఉదాహరణగా నిలుస్తుంది. నర్సంపేట ఆదర్శ మహిళా మండల సమాఖ్య తన ఆత్మవిశ్వాసానికి గుర
జీఎమ్మార్ గ్రూపు క్రమంగా రుణాలను తగ్గించుకుంటున్నది. ఇండోనేషియాలోని బొగ్గు గనుల్లో పూర్తి వాటాను విక్రయించిన మరుసటి రోజే ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న 40 శాతం వాటాను విక్రయించి�
వ్యాపారం కోసం చేసిన అప్పులు ఆ కుటుంబాన్ని బలి తీసుకొన్నాయి. అప్పులిచ్చిన వారితోపాటు వ్యాపార భాగస్వాముల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మొండికేసిన స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) నుంచి బకాయిలను రాబట్టేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లాలో రూ.17 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉండగా.. గత ఐదు నెలల్లో �