ఆ ఆవరణ ప్రగతి కార్ఖానా. రుణాలు మంజూరు చేస్తుంది. ఉపాధి మార్గం చూపుతుంది. పొదుపు-మదుపు పాఠాలు నేర్పుతుంది. క్రమశిక్షణకు తానే ఓ ఉదాహరణగా నిలుస్తుంది. నర్సంపేట ఆదర్శ మహిళా మండల సమాఖ్య తన ఆత్మవిశ్వాసానికి గుర
జీఎమ్మార్ గ్రూపు క్రమంగా రుణాలను తగ్గించుకుంటున్నది. ఇండోనేషియాలోని బొగ్గు గనుల్లో పూర్తి వాటాను విక్రయించిన మరుసటి రోజే ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న 40 శాతం వాటాను విక్రయించి�
వ్యాపారం కోసం చేసిన అప్పులు ఆ కుటుంబాన్ని బలి తీసుకొన్నాయి. అప్పులిచ్చిన వారితోపాటు వ్యాపార భాగస్వాముల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మొండికేసిన స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) నుంచి బకాయిలను రాబట్టేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లాలో రూ.17 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉండగా.. గత ఐదు నెలల్లో �
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారమే ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్ కోసం రుణాలను మంజూరు చేశాయని లోక్సభా వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించి�
గృహ, వాహన, గోల్డ్ లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు రద్దు వడ్డీరేట్లపైనా ఆకర్షణీయ ప్రకటనలు న్యూఢిల్లీ, జూలై 29: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) రాబోయే పండుగ సీజన్ను దృష్టిలో పెట్�
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు) లేదా వాటి స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీలు) సమీకరించే రుణాల్ని రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమ�