80% సబ్సిడీతో లక్ష, 70%తో 2 లక్షల రుణాలు ఐదు వేల మందికి మంజూరు చేసేలా ప్రణాళికలు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ అబిడ్స్, జూలై 12: రాష్ట్రంలోని మైనార్టీలు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్ర�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రుణాల తిరిగి చెల్లింపుల్లో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ విఫలమైంది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను వడ్డీలు, రుణాల కోసం సంస్థ రూ.470.18 కోట్ల మేర చెల్లింపులు జరుపాల�
స్వయం సహాయక సం ఘాల సభ్యులకు బ్యాంకులు అందిస్తున్న రుణాల ను సద్వినియోగం చేసుకోవాని ఎమ్మెల్యే విఠల్ రె డ్డి సూచించారు. లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం మండల నాయకులతో కలిసి మండల సమాఖ్య సంఘ�
పట్టా పాస్బుక్ ఉన్న రైతులందరికీ రుణాలు ఇస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ మార్నేని రవీందర్రావు స్పష్టం చేశారు. డీసీసీబీ మహాజన సభ గురువారం హనుమకొండ జిల్లా పరిషత్హాల్ల�
తెలంగాణ లాంటి రాష్ర్టాలు రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దానికి కారణాలేంటి? వీటిపై ప్రభుత్వాలు...
కలెక్టర్ హరిచందన నారాయణపేట రూరల్, మార్చి 30: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇస్తున్న సబ్సిడీ రుణాలతో వివిధ వ్యాపారాలు చేసుకొనేలా ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాలని కలెక్టర్ హరిచందన అధిక�
మహిళలు స్వశక్తితో జీవనం సాగించేందుకు జీహెచ్ఎంసీ స్వయం సహాయక సంఘాల గ్రూపులకు పెద్ద ఎత్తున రుణాలు అందజేసి ప్రోత్సహిస్తోంది. యూసుఫ్గూడ సర్కిల్లో పొదుపు సంఘాల మహిళలకు ఈ ఏడాది లక్ష్యాన్ని దాటి రుణ సదుపా
అర్హులైన రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. 2021-22 సంవత్సరానిక
ఎఫ్ఆర్బీఎం (ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ) పరిమితికి లోబడే తెలంగాణ రాష్ట్రం అప్పులు చేసినట్టు భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (కాగ్) తన 2020-21 వార్షిక నివేదికలో స్పష్టం చేసింది.
మహిళా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పావలా వడ్డీ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో రూ.187 కోట్లు కేటాయించారు. పావలా వడ్డీ పథకాన్ని మహిళలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో