ఏడేండ్లలో విదేశాల నుంచి 2.75 లక్షల కోట్ల రుణాల స్వీకరణ మొత్తం అప్పులు రూ.7.08 లక్షల కోట్లకు పెరుగుదల ప్రతిపౌరునిపై 5 లక్షల రుణ భారం సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడి హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రా�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో కేంద్ర ప్రభుత్వం బాండ్ల జారీద్వారా రూ.5.03 లక్షల కోట్లు సమీకరించనుంది. ఈ రూపంలోనే ప్రథమార్ధంలో రూ.7.02 లక్షల కోట్ల రుణాల్ని సేకరించింది. సోమవ�
అప్పుల్లో ఉన్నవారికి అండగా రుణ ఉపశమన కమిషన్ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారుల ఒత్తిడిని తగ్గించే చర్యలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మందికి సాయం ఆత్మహత్యల నివారణకు మూడేండ్లుగా కృషి హైదరాబాద్, సెప్టెంబర్ 21
పండుగల సీజన్ మొదలైంది. బ్యాంకులు రుణాల మీద వడ్డీలు తగ్గిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ వడ్డీరేటుకే పర్సనల్ లోన్, కన్స్యూమర్ లోన్లతోసహా హౌజింగ్ లోన్లను అందిస్తున్నాయి. గతేడాది మార్చి నుంచ�
సొంతింటి కలను నిజం చేసుకోవడానికి 15-20 ఏండ్ల కింద తీసుకున్న హోం లోన్ను తీర్చేశారా?.. ఏండ్లుగా మోస్తున్న ఈఎంఐ భారం నుంచి రిలీఫ్ పొందారా? అయితే మరి తదుపరి ప్రణాళిక ఏమిటి? మిగులుతున్న ఈఎంఐ మొత్తాన్ని ఎలా మదుపు
గోల్డ్ మానిటైజేషన్ స్కీంరువాలో నిరుపయోగంగా పడివున్న ఆభరణాలను రిజర్వ్ బ్యాంకు దగ్గర డిపాజిట్ చేస్తే ఏటా రెండున్నర శాతం వడ్డీ ఇచ్చేలా రూపొందించినదే గోల్డ్ మానిటైజేషన్ స్కీం (పసిడి నగదీకరణ పథకం). ఈ �
మొదటి విడుతలో లక్ష్యాన్ని మించి అందజేత దేశంలోని 10 పట్టణాలు తెలంగాణలోనే రెండో విడతకు సిద్ధమవుతున్న మున్సిపల్శాఖ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా కుదేలైన వీధి వ్యాపారులను ఆదుకోవడ�
న్యూఢిల్లీ, ఆగస్టు 24: కిరాణాలు, రిటైలర్ల కోసం ఫ్లిప్కార్ట్ హోల్సేల్ ఓ సరికొత్త రుణ పథకాన్ని తీసుకొచ్చింది. మంగళవారం ఈ వాల్మార్ట్కు చెందిన డిజిటల్ బీటుబీ మార్కెట్ వేదిక ప్రకటించిన వివరాల ప్రకారం �
కీసర: తెలంగాణ ప్రభుత్వంలో రైతాంగానికి అధిక మొత్తంలో పంట రుణాలందిస్తున్నామని కీసర మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం �
బోడుప్పల్, ఆగస్టు : ఆగస్టు 15నుంచి రైతులకు రుణమాఫీ వర్తింప చేయడం పట్ల బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డిహర్షం వ్యక్తం చేశారు. సోమవారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ… బ్యాంక�
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా పయనించడానికి, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా తగు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సీఎస్ సోమేశ్కుమార్ సూచించారు. ప్రజల కొనుగోలు శక్తి ప�