Telangana |ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1000 కోట్ల అప్పు తీసుకున్నది. స్వయంగా ఆర్డీఐ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో నిరుడు డిసెంబర్ 7న అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 315 రోజుల్లో రే
మీరెక్కడా ఇప్పటిదాకా రుణాలు తీసుకోకుంటే మీకు రుణ చరిత్రే ఉండదు, రుణ ఎగవేతలున్నా క్రెడిట్ స్కోర్ బాగుండదు.. అప్పుడు మీ క్రెడిట్ కార్డ్ దరఖాస్తు తప్పకుండా తిరస్కరణకు గురవుతుంది. అలాంటివారి ఆర్థిక అవస�
దేశవ్యాప్తంగా కార్పొరేట్ రుణాలకు అధికంగా డిమాండ్ ఉన్నదని, రూ.4 లక్షల కోట్ల విలువైన రుణాలు తీసుకోవడానికి సంస్థ లు రెడీగా ఉన్నట్లు ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.
ప్రాథమిక సహకార పరపతి సంఘాలు కట్టుతప్పుతున్నాయి. రైతులకు అండగా నిలిచి పురోగమనంలో ముందుకు తీసుకువెళ్లాల్సిన సొసైటీల్లో అవినీతి మరకలు కనిపిస్తున్నాయి. నిధుల దుర్వినియోగం, రైతుల రుణమాఫీల్లో అవకతవకలు, రైత�
ఆపత్కాలంలో ఆదుకునేది బంగారం మాత్రమే. సమయానికి చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు ఈ పుత్తడే మీకు పరమాన్నంగా మారుతున్నది. ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రి పాలైనప్పుడు ఈ గోల్డే మీకు ఆర్థికంగా ఆదుకుంటుంది. ఆర్థిక సంక్షో�
సిబిల్ స్కోర్.. దీని ఆధారంగానే బ్యాంకు లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు ఎవరికైనా రుణాలిస్తాయి, దానిపై వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి. కాబట్టి తప్పకుండా మన క్రెడిట్ స్కోర్ బాగుండాల్సిందే.
సొంతింటి కల సాకారానికి చక్కని మార్గం ఏదని అడిగితే ఎవరైనా గృహ రుణమేనని టక్కున చెప్తారు. అయితే కాస్త తెలివితో.. ఇంకాస్త ధైర్యంతో ఆలోచిస్తే ప్రత్యామ్నాయ దారులూ కనిపించక మానవు. అలాంటి వాటిలో సిస్టమ్యాటిక్ �
లోన్స్ ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేసిన వారిని శుక్రవారం మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ సద్దాన్ �
కామారెడ్డి జిల్లాలో అసలు రుణాలే తీసుకోని రైతులకు రుణమాఫీ జరిగినట్టుగా మెసేజ్లు రావడంతో రైతులు నిర్ఘాంతపోయారు. రామారెడ్డి, సదాశివనగర్, మాచారెడ్డి, గాంధారి మండలాల్లోని వందలాది రైతులకు రుణమాఫీ జరిగినట�
మహిళా సంఘాలు ఊరటచెందే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా స్వయం సంఘాలు తీసుకున్న రుణాలకు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిగిరి వారి వారి ఖాతాలలో జమ చేసింది.
రైతుభూమిలో ఎర్రజెండాలు..! అయితే వీటిని పాతింది ప్రభుత్వమే. పంట రుణాల వసూలుకు కర్కశంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు.. రైతులను దారుణంగా అవమానిస్తున్నారు. తాజాగా ఓ రైతు అప్పు చెల్లించలేదని అతడి భూమిలో సహకార బ్�
ఉర్విజనులకెల్ల ఉండు అప్పు.. అప్పు ఉండుటేల తప్పు? అంటారా.. కానీ, రాత్రిళ్లు దిగులు చెందేలా, పగలు తల దించుకునేలా చేసేదే అప్పు. అలాంటి అప్పు ఉన్నవారు ఆస్తి కలిగి ఉండుట అతిపెద్ద తప్పు.
సచివాలయంలోని ఆర్థిక శాఖ కార్యాలయం నిత్యం కిటకిటలాడుతున్నది. ఖజానాలో కాసుల గలగల అనుకుంటే పొరపాటే. బిల్లుల మంజూరు కోసం రోజూ వెయ్యి మం దికిపైగా బారులు తీరుతున్నారు.
తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకులో రుణాలు తీ సుకున్న వ్యక్తులను సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవా రం రిమాండ్కు తరలించారు. ఆర్సీపురం ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి కథనం �