అసలు అలాగే ఉంచుతూ దానిపై వడ్డీని మాత్రమే చెల్లిస్తూపోతున్న రుణాల (ఎవర్గ్రీనింగ్ ఆఫ్ లోన్స్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించింది. వీటిని కట్టడి చేయడంలో భాగంగా మంగళవారం నిబంధనల్
గ్రామీణ మహిళల స్వయం ఉపాధికి పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చేయూత ఇస్తున్నది. వ్యవసాయంలోనే కాదు.. వ్యాపారంలో రాణించేలా మహిళా సంఘాలకు విరివిగా రుణాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. ఆ రుణాలను సద్వినియోగం చే�
ఈ ఏడాది మార్చి 31నాటికి అదానీ గ్రూప్ స్థూల రుణ భారం రూ.2.27 లక్షల కోట్లుగా ఉన్నది. నికర రుణ భారం రూ.1.95 లక్షల కోట్లుగా ఉంటుందని చెప్తున్నారు. మొత్తం అప్పుల్లో బాండ్ల వాటా గరిష్ఠంగా 39 శాతంగా ఉన్నది.
అవును సోయి మనకుండాలె
అతను చేసిన అప్పంతా
మన ఆకలి దప్పులు తీర్చడానికే!
రైతు లేని రాజ్యాన్ని కలగన్నోడు
రాజ్య బహిష్కృతుడయిండు
కృషీవలుడు సామూహిక బువ్వ కుండ!
ఒక్క ఈఎంఐ చెల్లించకపోతే వందలాది కాల్స్. రెండో ఈఎంఐ కూడా కట్టకపోతే ఇంటికి నోటీసులు, జప్తు చేస్తామంటూ బెదిరింపులు.. సామాన్యుల విషయంలో ఈ రేంజులో విరుచుకుపడే బ్యాంకులు.. కార్పొరేట్ల విషయంలో మాత్రం సైలెంట్�
రుణాలపై నిర్మాణ, మైనింగ్ రంగానికి చెందిన భారీ వాహనాలను కొనుగోలు చేసి, వాటిని అడ్డదారిలో విదేశాలకు తరలిస్తున్న ముఠాలపై సీసీఎస్ పోలీసులకు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.
లోన్లు ఇప్పిస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న పాత నేరస్తుడిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.లక్ష నగదు సహా మొత్తం రూ.8లక్షల విలువైన సొత్తు�
తెలంగాణ ఆర్థిక ప్రగతి గొప్పతనం మరోసారి దేశం ముందు సాక్షాతారమైంది. ‘ఆదాయాన్ని పెంచాలి.. ప్రజలకు పంచాలి’ అంటూ సీఎం కేసీఆర్ పదే పదే చెప్పే సూత్రంతో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రమే మారిపోయింది. ఫలితంగా అనతికాలంల
మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలనే సదుద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పొదుపు రుణాల మంజూరు ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టడానికి జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు కసరత్తు చేస�
రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి పథకం కింద ఈ ఏడాది రూ.3,078 కోట్లు రుణాలుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో రూ.2710 కోట్ల మొత్తాన్ని బ్యాంకు లింకేజీ ద్వారా, ఇతర పథకాలకు రూ.368 కోట్లను ఇవ్వా
వీధివ్యాపారులకు రుణాలు అందించటంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో కొనసాగుతున్నది. మూడో విడతలోనూ రాష్ట్రమే ముందున్నది. ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.725 కోట్లను వీధివ్యాపారులకు రుణాల రూపంలో అందించారు. మొదటి విడ�
రుణాల సమీకరణ విషయంలో రాష్ర్టాలకు నీతులు చెప్తూ అడుగడుగునా కొర్రీలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ సుద్దులను తాను మాత్రం పాటించడం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ అందినకాడికి రుణాలను తెచ్చి దేశాన్ని ఊబిలోకి నె�
మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు విరివిరిగా రుణాలు మంజూరు చేస్తుంది. 90 పైసల వడ్డీతో శ్రీనిధి రుణాలను ఇస్తూ వారు కోరుకున్న రంగంలో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా బలోపేతం కావాడానికి ప
ఈ ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళికలో భాగంగా 103.86శాతంతో ప్రాధాన్యతా రంగాలకు రూ.2672.44 కోట్ల రుణాలు మంజూరు చేశామని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగి�