Nagarkurnool | సింగిల్ విండో సొసైటీ ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో రెన్యూవల్ చేసుకొని సొసైటీ అభివృద్ధికి రైతులు సహకరించాలని సింగల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.
Rajiv Yuva Vikasam Scheme | రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం పెట్టిన రేషన్ కార్డు నిబంధనను తక్షణమే తొలగించాలని ఇవాళ అమరచింత తహసీల్దార్ రవికుమార్కు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
సంపాదన ఎంత పెరిగినా.. అప్పుల తిప్పలు మాత్రం తప్పడం లేదు. ఇంటి కోసమో.. కారు కొనడానికో.. వ్యక్తిగత అవసరాలకో రుణాలు తీసుకోవాల్సి వస్తున్నది. ఇలాంటి సందర్భాల్లో వడ్డీరేట్ల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉ�
జనవరిలో రెండు దఫాలుగా 5,800 కోట్లు, ఫిబ్రవరి 4న 3,000 కోట్లు, మార్చి 4న మరో 2,000 కోట్ల్ల రుణాలను సమీకరించింది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఒక్క ఆర్బీఐ నుంచే రూ.66,827 కోట్ల అప్పు తీసుకున్న రేవంత్ సర్కారు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు ఐదేండ్ల తర్వాత రెపో రేటును పావు శాతం తగ్గించింది. 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తీసుకొచ్చింది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాల భారం తగ్గుతుందని, ఈఎంఐలు దిగొస్త
వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు తీసుకొచ్చిన ‘పీఎం స్వనిధి’ పథకానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికినట్లుగా కనిపిస్తున్నది. వెబ్సైట్ నిలిపివేతతో స్ట్రీట్ వెండర్లు ఆందోళన
Marriage fraud | వెంగళరావు నగర్, ఫిబ్రవరి 16: స్నాప్ చాట్ (Snap chat) ద్వారా పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె పేరిట రుణాలు, వాహనాలు తీసుకుని తప్పించుకుని తిరుగుతున్న యువకుడిపై ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమ�
ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మాదే అని కాంగ్రెస్ ప్రభుత్వం బీరాలు పోతుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం విధించిన షరతుల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ �
రూ. 2 లక్షల లోపు రుణమున్న రైతులందరికీ మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ కొందరికే అవకాశమిచ్చింది. గెలిస్తే రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి.. ఇప్పుడేమో రూ.12 వేలే అంటున్నది. ఇలా ఆచరణ సాధ్యం కాని అనేక హామీలిచ్చి రైత
ఎంకంబరెన్స్ సర్టిఫికెట్ పొందలేని కొన్ని పాత ఆస్తులపై నకిలీ పత్రాలు సృష్టించి రుణాలిచ్చే బ్యాంకునే 8.5 కోట్లు మోసం చేసిన ఇద్దరు ఏజెంట్లపై సీసీఎస్లో కేసు నమోదయ్యింది. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ ర�
2024-25 ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మహిళా సంఘాలకు రుణ మంజూరు లక్ష్యాన్ని గ్రామీణభివృద్ధి సంస్థ చేరుకుంటుందా అన్న అనుమనాలను మహిళా సంఘాల సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకుల్లో ఉన్న రుణాలను మాఫీ చేయిస్తానని నమ్మబలికి డాక్టర్ల నుంచి లక్షల రూపాయలు తీసుకొని పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు మోసగాడు తనకు రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని, పెద�
గ్రామాల్లో మళ్లీ మైక్రో ఫైనాన్స్ (సూక్ష్మ వడ్డీ వ్యాపారం) పడగవిప్పుతున్నది. పదేళ్ల క్రితం పేద కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన సంస్థలు తమ కార్యకలాపాలు తాజాగా మొదలుపెట్టాయి. పేద ప్రజల అవసరాలే ఆసరాగా అధిక వ
జిల్లాలో రుణాలు పొంది తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మొండికేసిన స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలను రికవరీ చేసేందుకుగాను సంబంధిత అధికారులు నడ
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అపసవ్య దిశలో సాగుతున్నది. రేవంత్ సర్కారు చేస్తున్న అప్పులు, వస్తున్న ఆదాయానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. పరిమితికి మించి అప్పులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం.. ఆదాయం స�