కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్భాటం తప్ప ఏ ఒక్క నిర్ణయమూ అమలుకు నోచుకోవడంలేదు. రుణమాఫీ విషయంలో రైతులకిచ్చిన హామీ మేరకు చేయకుండానే పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకోవడం తప్ప అర్హులుగా గుర్తించినవారికి అన్యాయం �
Auto Driver | కొత్తపేట గ్రామానికి చెందిన కంచాన్పల్లి శేఖర్కు కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు దాదాపు రూ.20 లక్షల వరకు ఉన్నాయి. దీంతో అప్పులు ఎక్కువయ్యాయని హైదరాబాద్కు గత మూడు సంవత్సరాల కిందట వలస వెళ్లి ఆటో నడు�
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతి యువకులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరే�
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పినా, �
Indian Banking | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెండుసార్లు వడ్డీ రేట్లను 0.50 శాతం తగ్గించింది. ఆ తర్వాత నుంచి బ్యాంకులు డిపాజిట్ రంగంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 2024-25 బ్యాంకుల ఆర్థిక ఫలితాల ప్రకారం.. రుణాలతో పోలిస్తే �
నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకుంటే.. సిబిల్ స్కోర్ ఆధారంగానే రాయితీ రుణాలు అందజేస్తామనే ప్రచారంతో దరఖాస్తుదారుల గుండెలు గుబేల్ మంటున్
SIRICILLA | సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 03 : యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపిణీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా �
Nagarkurnool | సింగిల్ విండో సొసైటీ ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో రెన్యూవల్ చేసుకొని సొసైటీ అభివృద్ధికి రైతులు సహకరించాలని సింగల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.
Rajiv Yuva Vikasam Scheme | రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం పెట్టిన రేషన్ కార్డు నిబంధనను తక్షణమే తొలగించాలని ఇవాళ అమరచింత తహసీల్దార్ రవికుమార్కు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
సంపాదన ఎంత పెరిగినా.. అప్పుల తిప్పలు మాత్రం తప్పడం లేదు. ఇంటి కోసమో.. కారు కొనడానికో.. వ్యక్తిగత అవసరాలకో రుణాలు తీసుకోవాల్సి వస్తున్నది. ఇలాంటి సందర్భాల్లో వడ్డీరేట్ల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉ�
జనవరిలో రెండు దఫాలుగా 5,800 కోట్లు, ఫిబ్రవరి 4న 3,000 కోట్లు, మార్చి 4న మరో 2,000 కోట్ల్ల రుణాలను సమీకరించింది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఒక్క ఆర్బీఐ నుంచే రూ.66,827 కోట్ల అప్పు తీసుకున్న రేవంత్ సర్కారు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు ఐదేండ్ల తర్వాత రెపో రేటును పావు శాతం తగ్గించింది. 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తీసుకొచ్చింది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాల భారం తగ్గుతుందని, ఈఎంఐలు దిగొస్త
వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు తీసుకొచ్చిన ‘పీఎం స్వనిధి’ పథకానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికినట్లుగా కనిపిస్తున్నది. వెబ్సైట్ నిలిపివేతతో స్ట్రీట్ వెండర్లు ఆందోళన
Marriage fraud | వెంగళరావు నగర్, ఫిబ్రవరి 16: స్నాప్ చాట్ (Snap chat) ద్వారా పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె పేరిట రుణాలు, వాహనాలు తీసుకుని తప్పించుకుని తిరుగుతున్న యువకుడిపై ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమ�