ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మాదే అని కాంగ్రెస్ ప్రభుత్వం బీరాలు పోతుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం విధించిన షరతుల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ �
రూ. 2 లక్షల లోపు రుణమున్న రైతులందరికీ మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ కొందరికే అవకాశమిచ్చింది. గెలిస్తే రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి.. ఇప్పుడేమో రూ.12 వేలే అంటున్నది. ఇలా ఆచరణ సాధ్యం కాని అనేక హామీలిచ్చి రైత
ఎంకంబరెన్స్ సర్టిఫికెట్ పొందలేని కొన్ని పాత ఆస్తులపై నకిలీ పత్రాలు సృష్టించి రుణాలిచ్చే బ్యాంకునే 8.5 కోట్లు మోసం చేసిన ఇద్దరు ఏజెంట్లపై సీసీఎస్లో కేసు నమోదయ్యింది. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ ర�
2024-25 ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మహిళా సంఘాలకు రుణ మంజూరు లక్ష్యాన్ని గ్రామీణభివృద్ధి సంస్థ చేరుకుంటుందా అన్న అనుమనాలను మహిళా సంఘాల సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకుల్లో ఉన్న రుణాలను మాఫీ చేయిస్తానని నమ్మబలికి డాక్టర్ల నుంచి లక్షల రూపాయలు తీసుకొని పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు మోసగాడు తనకు రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని, పెద�
గ్రామాల్లో మళ్లీ మైక్రో ఫైనాన్స్ (సూక్ష్మ వడ్డీ వ్యాపారం) పడగవిప్పుతున్నది. పదేళ్ల క్రితం పేద కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన సంస్థలు తమ కార్యకలాపాలు తాజాగా మొదలుపెట్టాయి. పేద ప్రజల అవసరాలే ఆసరాగా అధిక వ
జిల్లాలో రుణాలు పొంది తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మొండికేసిన స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలను రికవరీ చేసేందుకుగాను సంబంధిత అధికారులు నడ
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అపసవ్య దిశలో సాగుతున్నది. రేవంత్ సర్కారు చేస్తున్న అప్పులు, వస్తున్న ఆదాయానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. పరిమితికి మించి అప్పులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం.. ఆదాయం స�
నాలుగేండ్ల క్రితం నుంచి గతేడాది వరకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్ల నిధులు కేటాయించింది. 2018-19లో చిన్నతరహా ఉపాధి పరిశ్�
ఉద్యోగ, ఉపాధ్యాయులకు వివిధ రకాల ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. నిబంధనల ప్రకారం టాక్స్ బెనిఫిట్స్ పొందడానికి ఆస్కారముంటుంది. సేవింగ్స్ కింద గరిష్ఠంగా 1.50 లక్షల మినహాయింపు ఉండగా.. ఇంటి అద్దె, మెడికల్ బిల
రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ఇటీవల రిజర్వుబ్యాంక్ విడుదల చేసిన నివేదికలో ఆయా రాష్ట్రాల బడ్జెట్లో పొందుపర్చిన అంశాలనే యథావిధిగా ముద్రించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అందులో క
ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు రుణాలు ఎప్పుడిస్తారని మహిళా సంఘాల సభ్యులు ఎదురు చూస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పురపాలక సంఘాల్లోని పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత�
కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏడాది పాలనలో జిల్లా రైతాంగాన్ని ఆగం చేసింది. రైతు భరోసా, ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక విస్మరించింది. రూ.2 లక్షల రుణాలను ఒకే విడుతలో �
పరిమితికి లోబడి అప్పులు తీసుకొంటూ ఆర్థిక క్రమశిక్షణను పాటించిన రాష్ర్టాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అందుబాటులో ఉన్న అన్ని వనరులను పక్కాప్రణాళికతో వినియోగించుకొని అభివృద్ధికి బాటలు �