జలపాతాల కోసం ఎక్కడికీ వెళ్లక్కర్లేదు తమ లేత వీపులపై పుస్తకాల భారం మోయలేనిలేగదూడల కళ్లల్లోకి చూస్తే చాలు
అయ్యో&అంతలా ఉన్న ఆ గంధపుచెక్కను ఇంతలా అరగ దీశారేం?అది ఈ పేదింటికి మంచి పెద్ద కొడుకండీ
తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. నారాయణపేట జిల్లాకు చెందిన ‘బుర్రవీణ’ కళాకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన ‘చిందు యక్షగాన’ కళాకారుడు గడ్�
అని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రశంసించిన ప్రముఖ కవి, అధ్యాపకుడు ఆచార్య ఎండ్లూరి సుధాకర్. ఆయన కవిత్వం చదువుతుంటే జాషువా గుర్తొస్తారు. ఆయన వందలాది మంది కవులకు స్ఫూర్తిప్రదాత. నాలుగు దశాబ్దాలపాటు దళిత
గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు. ఈ క్రమంలో భాషే వారికి ఆధారభూతంగా నిలుస్తున్నది. భాషకు, సంస్కృతికి అవినాభావ సంబంధం ఉన్నది. భాషా, లిపి లే�
ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న గిరిజన జాతుల పోరాటమైనా, ఆనాడు ఉమ్మడి ఆదిలాబాద్లో జరిగిన గిరిజనుల అంతర్గత రిజర్వేషన్ పోరాటమైనా, ఇంద్రవెల్లి, వాకపల్లి వంటి ఘటనలైనా.. అవి కొంతకాలం తర్వాత పరిష్కారం దొరకని య
అంతేకాకుండా దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ, రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మనకు తెలిసిందే. మరైతే ఈ పండుగ రోజున భోగ�
అలిశెట్టి ప్రభాకర్ చనిపోలేదు. ఇప్పుడతని స్మృతి వర్తమాన జీవితమే. మరణాన్ని ఓటమి పాలుచేసిన కవిత్వ జీవితం తనది. అతని కవిత్వం తంగేడు వనం. పాఠకునిలో ఎప్పటికీ అనులోమ విలోమాలను శ్వాసిస్తూ.. జీవితాన్ని నిలదీస్త�