గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు. ఈ క్రమంలో భాషే వారికి ఆధారభూతంగా నిలుస్తున్నది. భాషకు, సంస్కృతికి అవినాభావ సంబంధం ఉన్నది. భాషా, లిపి లే�
ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న గిరిజన జాతుల పోరాటమైనా, ఆనాడు ఉమ్మడి ఆదిలాబాద్లో జరిగిన గిరిజనుల అంతర్గత రిజర్వేషన్ పోరాటమైనా, ఇంద్రవెల్లి, వాకపల్లి వంటి ఘటనలైనా.. అవి కొంతకాలం తర్వాత పరిష్కారం దొరకని య
అంతేకాకుండా దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ, రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మనకు తెలిసిందే. మరైతే ఈ పండుగ రోజున భోగ�
అలిశెట్టి ప్రభాకర్ చనిపోలేదు. ఇప్పుడతని స్మృతి వర్తమాన జీవితమే. మరణాన్ని ఓటమి పాలుచేసిన కవిత్వ జీవితం తనది. అతని కవిత్వం తంగేడు వనం. పాఠకునిలో ఎప్పటికీ అనులోమ విలోమాలను శ్వాసిస్తూ.. జీవితాన్ని నిలదీస్త�
అప్పుడే విచ్చుకొన్న
ఆకుపచ్చని కుదుళ్లలో
మంచు బిందువుల లయలు,
హంగుల ఆకృతులు ఆవిష్కృతమవుతూ
ఆకాశం అద్భుత వన్నెల్ని చిలకరిస్తోంది
జానపద లయల్లో
ఓలలాడిన పచ్చని మాగాణికి
కొత్త హంగులేవో అబ్బినట్టు
తన్మయత్వ
పద్దెనిమిదేళ్ల వయస్సులో
ప్రణయభావాలతో ఊహల్లో విహరించకుండా
వేదనాభరితమైన తన కవితాక్షరాలను
బాధల పలకపై దిద్దుకుంటూ..
‘ఎల్లలు లేని కవితాకాశంలో
ఎవరెవరి బాధలైనా రాస్తా,
క్షమించండి నా ఒక్కడివి మాత్రం దాస్తా�
ఉత్కంఠమైన కాలం
కరిగిపోతున్నది
కాలగర్భంలో కలిసిపోతున్నది
కుంచించుకు పోతున్న
మెదళ్ల మొదళ్ల మధ్య
అగ్గి రాజేస్తూ..
సమయం సచ్చీలంగానే
బాధల బంతిని
వేగంగా బౌండరీకి గిరాటు కొట్టింది
ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్