‘తారీఖులు దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం’ అన్న శ్రీశ్రీ సందేశం అందుకుని ప్రభువెక్కిన పల్లకీలు పట్టించుకోకుండా ‘మా ఊరి మట్టి వాసన, మా ఏటి నీటి తియ్యదనం, మా అమ్మ పాట కమ్మదనం, మా ఊరి విశేషాలు, మా ఆటపాట�
‘పశ్చిమ తెలంగాణ సాహిత్యం -కన్నడ భాష ప్రభావం’ అన్న అంశంపై పరిశోధనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కోటకొండ రాఘవేంద్రరావుకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది.
ఆటపాటల పదకొండేళ్ల బాల్యాన్ని దాటి
సంక్లిష్టమైన బాల్య, తరుణాల
జుగల్ బందీ కచేరీ అయిన
పన్నెండేళ్లనూ దాటేసి
నన్ను నే నర్థం చేసుకుంటూ
నా జీవనగీతాన్ని శృతి చేసుకుంటున్నప్పుడు
దూరాల నుంచి విచ్చేసిన నీవు
మ�
కథలంటే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. ఎవరైనా కథలు చెప్తే ఆసక్తిగా వింటారు. ఏ రకం కథలైనా వినడానికి శ్రద్ధ చూపెడతారు పిల్లలు. అలాంటి ప్రత్యేకతను కలిగి ఉంటుంది కథ. పిల్లలే కాదు, పెద్దలు కూడా కథలను ఇష్టపడతారు. ఒక�
‘ఆచరణ నుంచి జ్ఞానం పుడుతుంది. ఆ జ్ఞానం కొత్త ఆచరణకు దారితీస్తుంది. ఆ కొత్త ఆచరణ మరింత కొత్త జ్ఞానానికి, మరింత మెరుగైన ఆచరణలకు దారులు వేస్తుంది’ అంటాడు మావో. జ్ఞానం, ఆచరణ ఒకదానికొకటి పునాది అయితే వాటికి ప్ర�
ప్రాచీన తెలుగును గుర్తించటానికి ముఖ్యంగా ప్రాకృత భాషలోని గాథా సప్తశతిపై ఆధారపడాల్సి వస్తున్నది. ప్రాకృతంలోని గాథా సప్తశతిలో వందలాది తెలుగు పదాలు మనకు కనిపిస్తాయి. అయితే ఆ కాలంలో తెలుగు ఉనికిలో ఉన్నదో �
తెలుగు ఆధునిక సాహిత్య ప్రక్రియ గజల్. ఇది ప్రేమ భావనలను అందమైన భాషలో, అద్భుతమైన చమత్కారంతో చెప్పే ఒక సుకుమారమైన సాహిత్య ప్రక్రియ. గజల్ ఒక అందమైన సాహిత్య రూపం.
వల్లభాపురం జనార్దన వచనకవిగా, పద్య కవిగా ప్రసిద్ధులు. ఆయన రచించిన విజయక్రాంతి సంగీత రూపకం పుస్తకాన్ని 1974లో నవోదయ సాహితీ సమితి కొల్లాపురం సంస్థ ప్రచురించింది.